+91 95819 05907

నాని సరసన జాన్వీ..!

జాన్వీ కపూర్‌కి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ‘దేవర’ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన నటిస్తున్న ఆమె, తదుపరి రామ్‌చరణ్‌ సరసన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈసారి ఆమె నాని సరసన నటించనుంది. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ‘దసరా’ తర్వాత ఈ కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులోనే జాన్వీ కపూర్‌ కథానాయికగా నటించనుంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నత్త నడక నడుస్తున్న బిజి కొత్తూరు ప్రధాన రహదారి పనులు… మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి…

నత్త నడక నడుస్తున్న బిజి కొత్తూరు ప్రధాన రహదారి పనులు… మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి… బిజీ కొత్తూరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి బీటీ రోడ్డు 63 లక్షలతో శాంక్షన్ అయి జిల్లా

Read More »

దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు.

★పాల్గోన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్….. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు

Read More »

పేకాటరాయుళ్ల అరెస్ట్ ●రూ.20 వేల నగదు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం★వారి లో ఓ కానిస్టేబుల్ కూడా!!!

నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం పాములపల్లి మిషన్ భగీరథ పంప్ హౌస్ క్రింద పేకాట ఆడుతున్న 10మంది పేకాటరాయులను అశ్వాపురం పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాలు

Read More »

కార్బైడ్ తో పండించిన మామిడి పండ్ల‌ను ఇలా గుర్తించండి..

నేటి గదర్ వెబ్ డెస్క్: వేస‌వి కాలంలో స‌హ‌జంగానే మామిడి పండ్ల‌కు డిమాండ్ ఎక్కువ‌గానే ఉంటుంది. అనేక ర‌కాల జాతుల‌కు చెందిన మామిడి పండ్లు మన‌కు ఈ సీజ‌న్‌లో క‌నిపిస్తూ నోరూరించేలా చేస్తుంటాయి. అయితే

Read More »

జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభార‌తి రెవెన్యూ స‌ద‌స్సులు

★రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వమైన‌ జూన్ 2వ తేదీ నుంచి భూభార‌తి చ‌ట్టంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హణ 💠గ‌త ప‌ది సంవ‌త్స‌రాల‌లో రాష్ట్రంలో పేరుకుపోయిన భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపాల‌న్న ఆశ‌యంతో

Read More »

నిరుపేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి:నిమ్మల

*సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న* నేటి గదర్ కరకగూడెం : మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రదర్శన ధర్నా నిర్వహించి డిప్యూటీ తాసిల్దార్

Read More »

 Don't Miss this News !