+91 95819 05907

ఇస్మార్ట్ శంకర్ కు బిఆర్ఎస్ వార్నింగ్..! అసలు ఏమైందంటే..?

సోషల్ మీడియా వచ్చాకా.. ఎవరి మనోభవాలు దెబ్బతిన్నా అందులోనే కొట్టుకోవడం మొదలుపెట్టారు. సినిమా ట్రైలర్ లో కానీ, సాంగ్ లో కానీ, సినిమాలో కానీ ఏ చిన్న పదం అభ్యంతరకరంగా ఉన్నా కూడా వారి మనోభావాలు దెబ్బతిన్నట్లు తెలుపుతూ వీడియోలు పెడుతున్నారు. తాజాగా కేసీఆర్ డైలాగ్ ను ఒక సినిమా సాంగ్ లో వాడినందుకు బిఆర్ ఎస్ నేతలు మండిపడుతున్నారు.

 

ఉస్తాద్ రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమాను ఛార్మీతో కలిసి పూరీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సంజయ్ దత్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

 

ఇక నిన్న.. డబుల్ ఇస్మార్ట్ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయ్యింది. మార్ ముంతా.. చోడ్ చింతా అంటూ సాగిన ఈ సాంగ్ ను మాస్ మసాలా లిరిక్స్ తో ముంచెత్తారు. ఇంకోపక్క కావ్య అందాల ఆరబోత ఒక ఎత్తు అయితే రామ్ స్టెప్స్ మరో ఎత్తు. ఈ సాంగ్ లో కేసీఆర్.. ఒక ఇంటర్వ్యూలో వాడిన ఏం జేద్దామంటావ్ మరి అనే డైలాగ్ ను ఉపయోగించారు. దీంతో బిఆర్ ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు.

 

కల్లు కాంపౌండ్ లో తాగే పాటలో కేసీఆర్ డైలాగ్ ను ఉపయోగించడం ఆయన్ను అవమానించినట్టే అని, కనీసం ఆ లిరిక్స్ కానీ, ఆ హీరోయిన్ బట్టలు కానీ సరిగ్గా లేవని.. వెంటనే ఆ డైలాగ్ ను రిమూవ్ చేయాలనీ వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ అంటే కేవలం తాగుడు కు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ లా పూరీ చూపించిన విధానం తెలంగాణ ప్రజలను అవమానించినట్టే అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ డైలాగ్ వివాదంపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కులగణన సర్వేను ప్రజలు విజయవంతం చేయాలి పల్లె రామచంద్రం గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 13:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్ ఆయన స్వగృహంలో స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర

Read More »

ఆదివాసి యువత విద్య ,క్రీడల పై మక్కువ పెంచుకోవాలి :గుండాల సీఐ ఎల్ రవీందర్

*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, మండలంలోని ఆదివాసి యువత విద్య క్రీడలపై మక్కువ పెంచుకొని రానించాలని గుండాల సీఐ ఎల్ రవీందర్ సూచించారు. బుధవారం మండలం పరిధిలోని అడవిరామారం గ్రామంలోని యువతకు వాలీబాల్ కిట్

Read More »

ఈ నెల 15న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి… వైరా ఎమ్మెల్యే

నేటి గదర్ న్యూస్ : వైరా ప్రతినిధి వైరా : ఈ నెల 15 న శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి అది

Read More »

మిర్చి కనీస మద్దతు ధర 25 వేలు చెల్లించాలి :CPM వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం.

మిర్చి రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి….CPM వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం. ఖమ్మంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలి… 17న రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం మిర్చి మార్కెట్ వద్ద జరుగు మిర్చి రైతుల

Read More »

ఆదివాసీ ఆధ్యాత్మిక కేరళ గురూజీలు చండికా ఉపాసకులు హరికృష్ణ స్వామిజీ చిరుమల్ల కి రాక.

ఆదివాసీ ఆధ్యాత్మిక కేరళ గురూజీలు చండికా ఉపాసకులు హరికృష్ణ స్వామిజీ నిర్మల్ జిల్లా మామిడి మండలానికి చెందిన రచ్చ కోట పంద్రం జాలిష్ మహారాజ్ స్వామీజీ, దేవనగరం సమ్మక్క గద్దెల పూజారి తోలెం నాగయ్య

Read More »

భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి :జాతీయ మానవ హక్కుల సంఘం అడ్వైజరీ కమిటీ సభ్యుడు NHRCOI గుజ్జూల వేణు గోపాల్ రెడ్డి

*భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి, కాగార్ ఆపరేషన్ పేరుతో జరుగుతున్న అమాయక గిరిజన ప్రజలను చంపడం చట్టరీత్య నేరం అని, వందమంది నేరస్థులు తపించుకున , ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు

Read More »

 Don't Miss this News !