+91 95819 05907

ఇస్మార్ట్ శంకర్ కు బిఆర్ఎస్ వార్నింగ్..! అసలు ఏమైందంటే..?

సోషల్ మీడియా వచ్చాకా.. ఎవరి మనోభవాలు దెబ్బతిన్నా అందులోనే కొట్టుకోవడం మొదలుపెట్టారు. సినిమా ట్రైలర్ లో కానీ, సాంగ్ లో కానీ, సినిమాలో కానీ ఏ చిన్న పదం అభ్యంతరకరంగా ఉన్నా కూడా వారి మనోభావాలు దెబ్బతిన్నట్లు తెలుపుతూ వీడియోలు పెడుతున్నారు. తాజాగా కేసీఆర్ డైలాగ్ ను ఒక సినిమా సాంగ్ లో వాడినందుకు బిఆర్ ఎస్ నేతలు మండిపడుతున్నారు.

 

ఉస్తాద్ రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమాను ఛార్మీతో కలిసి పూరీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సంజయ్ దత్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

 

ఇక నిన్న.. డబుల్ ఇస్మార్ట్ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయ్యింది. మార్ ముంతా.. చోడ్ చింతా అంటూ సాగిన ఈ సాంగ్ ను మాస్ మసాలా లిరిక్స్ తో ముంచెత్తారు. ఇంకోపక్క కావ్య అందాల ఆరబోత ఒక ఎత్తు అయితే రామ్ స్టెప్స్ మరో ఎత్తు. ఈ సాంగ్ లో కేసీఆర్.. ఒక ఇంటర్వ్యూలో వాడిన ఏం జేద్దామంటావ్ మరి అనే డైలాగ్ ను ఉపయోగించారు. దీంతో బిఆర్ ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు.

 

కల్లు కాంపౌండ్ లో తాగే పాటలో కేసీఆర్ డైలాగ్ ను ఉపయోగించడం ఆయన్ను అవమానించినట్టే అని, కనీసం ఆ లిరిక్స్ కానీ, ఆ హీరోయిన్ బట్టలు కానీ సరిగ్గా లేవని.. వెంటనే ఆ డైలాగ్ ను రిమూవ్ చేయాలనీ వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ అంటే కేవలం తాగుడు కు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ లా పూరీ చూపించిన విధానం తెలంగాణ ప్రజలను అవమానించినట్టే అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ డైలాగ్ వివాదంపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి: మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి – మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ – మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరున లేఖ విడుదల నేటి గదర్

Read More »

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

 Don't Miss this News !