+91 95819 05907

మెదక్ జిల్లా కేంద్రంలో బీసీ కులగణన రౌండ్ టేబుల్ సమావేశం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 19:- మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో మంగళవారం రోజు మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మెట్టు గంగారం ఆధ్వర్యంలో బీసీ కులగణన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణ సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలని వాటి వలన ప్రభుత్వం నుండి మంచి ప్రయోజనాలు చాలా ఉంటాయని వారు తెలిపారు.ఈ బీసీ కులగణన రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం చేసినందుకు మెదక్ జిల్లాలోని బీసీ బిడ్డలందరికీ ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మెట్టు గంగారం మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ చింతల నర్సింలు. కోశాధికారి సుంకోజు దామోదర్ క్రమశిక్షణ జిల్లా విభాగం అధ్యక్షులు పోచమ్మల గణేష్ రామాయంపేట మండల అధ్యక్షులు ఉమామహేశ్వర్ ధర్మారం అధ్యక్షులు పిట్ల శ్రీశైలంతో పాటు బీసీ సంఘం నాయకులు శివయ్య పల్లి మాజీ తాజా సర్పంచ్ రామకృష్ణ పచ్చంటి రాము పోచమ్మల అశ్విని పల్లె రామచంద్రం గౌడ్ మెదక్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ రజక సంఘం అధ్యక్షులు సంఘ స్వామి కోనాపూర్ యాదగిరి జహీరుద్దీన్ వివిధ జిల్లా సంఘం నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !