+91 95819 05907

ఫోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష విధింపు★బాధితురాలికి రూ.5,00,000/- పరిహారం అందించబడింది.

సరూర్నగర్ స్టేషన్ పరిధిలో నమోదైన ఫోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష విధింపు

★బాధితురాలికి రూ.5,00,000/- పరిహారం అందించబడింది.

నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:

సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, ఒక మైనర్ బాలికను ప్రేమ పేరుతో మభ్యపెట్టి, అపహరించి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన Cr. NO 814/2018 కేసులో నిందితుడు వరికుప్పల మహేష్ S/o యాదయ్య, వయస్సు 23 సంవత్సరాలు వృత్తి: బైక్ మెకానిక్ R/o విష్ణుపురి కాలనీ, చంపాపేట్ సరూర్ నగర్, రంగా రెడ్డి జిల్లా, N/o రాంనగర్ పోలేపల్లి (v), చింతపల్లి (m) నల్గొండ జిల్లా వాసికి పోక్సో చట్టం ప్రకారం 20 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో U/S 366, 376(2)(n) IPC & SEC 5 R/W 6 SC NO 503/2019, అత్యాచారం మరియు పోక్సో చట్టం ప్రకారం రంగారెడ్డి జిల్లా, ఎల్.బి.నగర్లోని గౌరవ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి గారు ఈ రోజు అనగా 31/12/2024న నిందితుడిని దోషిగా నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడికి 20 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష మరియు రూ.25,000/- జరిమానా విధించబడింది మరియు బాధితురాలికి రూ.5,00,000/- పరిహారం అందించబడింది. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి సునీత గారు వాదనలు వినిపించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !