+91 95819 05907

హీరో విశాల్ కి ఏమయ్యింది…

నిన్నటి నుండి సోషల్ మీడియా లో అటు తమిళ్ ఇటు తెలుగు స్టేట్స్ లో ఇదే చర్చ….
హీరో విశాల్ గురించి తెలుగు ఆడియన్స్‌కి పరిచయం అక్కర్లేదు. పందెం కోడి, పొగరు, భరణి, పూజ, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ ఆంటోని, లాఠీ తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విశాల్…..

తెలుగు, తమిళ్‌లో ఎన్నో చిత్రాల్లో నటించిన విశాల్ ఈ మధ్య కాలంలో మీడియా ముందుకి పెద్దగా రాలేదు. అయితే తాజాగా తన కొత్త సినిమా “మదగజరాజ” ప్రమోషన్స్ కోసం వచ్చిన విశాల్‌ని చూసి అందరూ అవాక్కయ్యారు. అసలు ఏమైందని ఆరా తీస్తున్నారు.

“మద గజ రాజ” సిమామా ఈవెంట్‌లో హీరో విశాల్ వణుకుతూ కనిపించారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. వేదికపై మాట్లాడుతుంటే.. స్టేజీపై మాట్లాడుతున్న స‌మ‌యంలో చేతులు కూడా వణుకుతూ క‌నిపించింది. క‌నీసం మైక్‌ను కూడా గ‌ట్టిగా ప‌ట్టుకోలేక‌పోతున్నాడు. అంతేకాదు.. మాట్లాడుతున్నపుడు నోట్లో నుంచి మాటలు కూడా సరిగా రాలేని స్థితిలో ఉన్నాడు. చాలా నిదానంగా మాట్లాడారు. సరిగా నడవలేకపోయారు దాంతో నిర్వాహకులు కుర్చీ వేసి కూర్చో బెట్టారు బక్కగా అయిపోయారు దీంతో అసలు విశాల్‌కు ఏమైందనే చర్చ జరుగుతోంది.

కంప్లీట్ బెడ్ రెస్ట్…
విశాల్ ఆరోగ్య పరిస్థితిని తెలియజేసే హెల్త్‌ రిపోర్ట్‌ని విశాల్ టీమ్‌ విడుదల చేసింది. విశాల్ వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారని.. వైద్యులు కంప్లీట్ బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాలని చెప్పినట్లు ఆ రిపోర్ట్‌లో ఉంది అని చెప్పారని వార్తలు వస్తున్నాయి….
నిజంగా జ్వరం తోనే బాధ పడుతున్నాడా ఇంకా ఏదైనా ప్రాబ్లమ్ ఉందా ఏదియేమైనా విశాల్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను….
✍️
సీతన్న

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కులగణన సర్వేను ప్రజలు విజయవంతం చేయాలి పల్లె రామచంద్రం గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 13:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్ ఆయన స్వగృహంలో స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర

Read More »

ఆదివాసి యువత విద్య ,క్రీడల పై మక్కువ పెంచుకోవాలి :గుండాల సీఐ ఎల్ రవీందర్

*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, మండలంలోని ఆదివాసి యువత విద్య క్రీడలపై మక్కువ పెంచుకొని రానించాలని గుండాల సీఐ ఎల్ రవీందర్ సూచించారు. బుధవారం మండలం పరిధిలోని అడవిరామారం గ్రామంలోని యువతకు వాలీబాల్ కిట్

Read More »

ఈ నెల 15న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి… వైరా ఎమ్మెల్యే

నేటి గదర్ న్యూస్ : వైరా ప్రతినిధి వైరా : ఈ నెల 15 న శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి అది

Read More »

మిర్చి కనీస మద్దతు ధర 25 వేలు చెల్లించాలి :CPM వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం.

మిర్చి రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి….CPM వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం. ఖమ్మంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలి… 17న రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం మిర్చి మార్కెట్ వద్ద జరుగు మిర్చి రైతుల

Read More »

ఆదివాసీ ఆధ్యాత్మిక కేరళ గురూజీలు చండికా ఉపాసకులు హరికృష్ణ స్వామిజీ చిరుమల్ల కి రాక.

ఆదివాసీ ఆధ్యాత్మిక కేరళ గురూజీలు చండికా ఉపాసకులు హరికృష్ణ స్వామిజీ నిర్మల్ జిల్లా మామిడి మండలానికి చెందిన రచ్చ కోట పంద్రం జాలిష్ మహారాజ్ స్వామీజీ, దేవనగరం సమ్మక్క గద్దెల పూజారి తోలెం నాగయ్య

Read More »

భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి :జాతీయ మానవ హక్కుల సంఘం అడ్వైజరీ కమిటీ సభ్యుడు NHRCOI గుజ్జూల వేణు గోపాల్ రెడ్డి

*భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి, కాగార్ ఆపరేషన్ పేరుతో జరుగుతున్న అమాయక గిరిజన ప్రజలను చంపడం చట్టరీత్య నేరం అని, వందమంది నేరస్థులు తపించుకున , ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు

Read More »

 Don't Miss this News !