+91 95819 05907

మా పోడు పట్టా భూముల్లో మీరెట్లా జామాయిల్ నరుకుతారు. ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న పోడు సాగుదారులు

◆ప్రభుత్వం ఇప్పటికి అయినా న్యాయం చెయ్యాలి
◆పినపాక, మారేడు గూడెం పోడు సాగుదారులు

పినపాక.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మారేడుగూడెం గ్రామస్తులు 2006 సవంత్సరం కన్న ముందు నుంచే పొడు భూమి కొట్టుకొని సాగుచేసుకొని జీవనం సాగిస్తున్నపుడు… 2006 ఆటవి హక్కుల చట్టం ప్రకారం 2008 సం //లో సర్వే చేసి 2009 సం //లో పొడు పట్టాలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లో ఇచ్చారు. ప్రభుత్వం పొడుపట్టలు ఇచ్చిన గానీ ఫారెస్ట్ ఆధికారుల అరాచకం ఆగ లేదు. పొడుపట్టలు ఉన్నటువంటి గిరిజనుల భూములను బలవంతంగా లాగేసుకొని పట్టాలు ఉన్నాయ్ అనిచెప్పినా విన్నకుండా మా భూములు మాకు ఇవ్వాలని అడిగితె… వారిపై కేసులు పెట్టటం మళ్ళీ అడిగితే అడిగే వారి పిల్లలపై క్రిమినల్ కేసులు పెడతాం అని బెదిరిస్తున్నారు.ఇదే తరుణం లో 30/1/2025 కూడా మళ్ళీ కేసుపెట్టారు. గిరిజనులపై ఫారెస్ట్ ఆధికారుల అరాచకాలు, అధికార జులుం ఎప్పటికి అప్పుడు చూపిస్తూనే ఉన్నారు…
అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చా.? ఎలా అయినా ప్రవర్తించవచ్చా..?? ప్రభుత్వం ఉద్యోగులు అంటే అంత ప్రత్యేకమా..?? ఆదివాసి బిడ్డల హక్కులను అడిగినా మాకు న్యాయం చెయ్యాలని విన్నమించిన అన్యాయం గా వారిపై ఫారస్ట్ అధికారులు కేసులు పెడుతారా..?? ఇదెక్కడి న్యాయం అని మాకు తగు న్యాయం చెయ్యాలని మా బిడ్డల బతుకుకు ఒక మార్గం చూపించాలని మారేడుగూడెం ఆదివాసులు వారి గోడును విన్నమించుకుంటున్నారు. ఈ కార్యక్రమం లో సోంబోయిన కృష్ణ, మాడే పొట్టయ్యా, అరేం పగిడయ్య, మాడే చిన్న సోమయ్య, కోరం జయంతి, కోరం మల్లమ్మ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు…

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !