+91 95819 05907

బిజెపి శ్రేణులు ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలభిషేకం

కేంద్ర బడ్జెట్‌ భారతీయుల ఆకాంక్షలను నెరవేరుస్తుంది
-బిజెపి జిల్లా అధ్యక్షులు కే వి రంగా కిరణ్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి 3 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ భారతీయుల ఆకాంక్షలను నెరవేరుస్తుందని, భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కె వి రంగా కిరణ్ అన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర వార్షిక బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేస్తూ అశ్వారావుపేట మండల కేంద్రంలో సోమవారం బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు బండారు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమం కి ముఖ్యఅతిథిగా భద్రాద్రి జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు కె వి రంగా కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ దేశాభివృద్ధిని ప్రోత్సహించే ప్రజారంజక బడ్జెట్ అని హర్షం వ్యక్తం చేశారు. సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారన్నారు. వ్యక్తిగత ఆదాయ పన్ను 12 లక్షలకు మినహాయింపు ఇవ్వడం శుభ పరిణామం అన్నారు. ప్రజానుకూల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గం కన్వీనర్ గుట్టుపూల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి జల్లీపల్లి అరవింద్, మద్దాల దేవి, సోలాస పుష్కర్, చిట్టి శ్రవణ్, కలకోటి కృష్ణ, సీమకుర్తి సుబ్బరావు, మాటూరి విజయ్, శ్యాం, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నవోదయ పాఠశాల. తాత్కాలిక భవనాన్ని పరిశీలించిన డీఈవో

*తాత్కాలిక భవనాన్ని పరిశీలించిన డీఈవో వెంకటెశ్వర చారి* నేటి గదర్ కరకగూడెం: కరకగూడెం జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలోని కలిగ ఉన్న పాఠశాల భవనాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చెయ్యనున్న నవోదయ పాఠశాల ప్రాంతాన్ని జిల్లా

Read More »

గ్రూప్-1 ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది

గ్రూప్-1పై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.* వివిధ రకాల అభ్యంతరాలతో అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. *నేడు(సోమవారం) విచారణ చేపట్టిన ధర్మాసనం వాటిని కొట్టివేసింది.* దీంతో ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు

Read More »

మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాల తుది వివరాలు విడుదల :ఎంపీడీవో సునీల్ కుమార్

పినపాక, నేటి గదర్ న్యూస్ : పినపాక మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాల తుది జాబితా విడుదల చేశామని పినపాక ఎంపీడీవో సునీల్ కుమార్ తెలియజేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆ జాబితా

Read More »

జంతువుల సంరక్షణకు అండర్ పాసులు నిర్మించాలి రేంజ్ అధికారి విద్యాసాగర్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అటవీ రేంజ్ అధికారి కార్యాలయంలో సోమవారం నాడు స్థానిక విలేకర్లతో రామాయంపేట అటవీ రేంజ్ అధికారి విద్యాసాగర్ మాట్లాడుతూ

Read More »

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసిన మైనంపల్లి హనుమంతరావు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని శ్రీ పద్మావతి గోదాదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పుష్కర బ్రహోత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి.ఈ సందర్బంగా శ్రీ వెంకటేశ్వర

Read More »

లక్ష డప్పులు-వెయ్యి గొంతుల కార్యక్రమం గోడపత్రిక ఆవిష్కరణ

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగే లక్ష డప్పులు-వెయ్యిగొంతులు అనే కార్యక్రమానికి సంబంధించి సోమవారం మెదక్

Read More »

 Don't Miss this News !