+91 95819 05907

ప్రజ్వల్ సీడ్స్ పిఎస్ బిందు 2341 తో అధిక దిగుబడి

నేటి గదర్ న్యూస్ మంగపేట.

ప్రజ్వల్ సీడ్స్ వారి పిఎస్ బింధు 2341 మిరప పంట కాపు పూత కాయ సైజ్ కలర్ చాల బాగున్నాయని ,రైతు ఉదయ్ ప్రకాష్ తెలిపారు. ఆదివారం మంగపేట మండలం రాజుపేట పంచాయతీ పరిధిలోని దేవనగరం గ్రామం రైతు ఉదయ్ ప్రకాష్ తన పంట భూమిలో వేసిన ప్రజ్వల్ సీడ్స్ వారి పిఎస్ బింధు 2341 మిరప పంటను మార్కెట్ ఆఫీసర్స్ ఏ .మల్లయ్య జి శ్రీకాంత్ రైతు క్షేత్ర సందర్శన చేసి 210 మంది స్థానిక రైతులతో కంపెనీకి చెందిన ప్లేకాడ్స్ తో ప్రదర్శన చేశారు.ఈ సందర్బంగా పంట వేసిన రైతు మాట్లాడుతో ప్రజ్వల్ సీడ్స్ వారి పిఎస్ బింధు 2341 మిరప పంట కాపు పూత కాయ సైజ్ కలర్ చాల బాగున్నాయని ఎకరాకు 30 నుంచి 35 క్వింటాలు దిగు మతి వస్తుందని అనుకుం టున్నామని అన్నాడు.మళ్ళీ వచ్చే సీజన్ కు కూడ ఇదే సీడ్ పెడతానని రైతులు సంతోషంగా తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నవోదయ పాఠశాల. తాత్కాలిక భవనాన్ని పరిశీలించిన డీఈవో

*తాత్కాలిక భవనాన్ని పరిశీలించిన డీఈవో వెంకటెశ్వర చారి* నేటి గదర్ కరకగూడెం: కరకగూడెం జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలోని కలిగ ఉన్న పాఠశాల భవనాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చెయ్యనున్న నవోదయ పాఠశాల ప్రాంతాన్ని జిల్లా

Read More »

గ్రూప్-1 ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది

గ్రూప్-1పై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.* వివిధ రకాల అభ్యంతరాలతో అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. *నేడు(సోమవారం) విచారణ చేపట్టిన ధర్మాసనం వాటిని కొట్టివేసింది.* దీంతో ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు

Read More »

మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాల తుది వివరాలు విడుదల :ఎంపీడీవో సునీల్ కుమార్

పినపాక, నేటి గదర్ న్యూస్ : పినపాక మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాల తుది జాబితా విడుదల చేశామని పినపాక ఎంపీడీవో సునీల్ కుమార్ తెలియజేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆ జాబితా

Read More »

జంతువుల సంరక్షణకు అండర్ పాసులు నిర్మించాలి రేంజ్ అధికారి విద్యాసాగర్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అటవీ రేంజ్ అధికారి కార్యాలయంలో సోమవారం నాడు స్థానిక విలేకర్లతో రామాయంపేట అటవీ రేంజ్ అధికారి విద్యాసాగర్ మాట్లాడుతూ

Read More »

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసిన మైనంపల్లి హనుమంతరావు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని శ్రీ పద్మావతి గోదాదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పుష్కర బ్రహోత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి.ఈ సందర్బంగా శ్రీ వెంకటేశ్వర

Read More »

లక్ష డప్పులు-వెయ్యి గొంతుల కార్యక్రమం గోడపత్రిక ఆవిష్కరణ

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగే లక్ష డప్పులు-వెయ్యిగొంతులు అనే కార్యక్రమానికి సంబంధించి సోమవారం మెదక్

Read More »

 Don't Miss this News !