+91 95819 05907

మధిర పట్టణ ప్రజలకు శాపంగా మారిన మిషన్ భగీరథ పనులు

నేటి గద్దర్ న్యూస్, మధిర :
_రైల్వే మోరీ లో పైపుల కోసం గుంటలు తవ్వి పైపులు వేసి అసంపూర్తిగా వదిలేసిన పనులు_

మధిర పట్టణాన్ని రైల్వే ట్రాక్ రెండుగా విభజించడంతో పనుల నిమిత్తం వెళ్లేవారు రైల్వే మొరిపై ఎక్కువగా ఆధారపడతారు. స్కూల్ కి వెళ్లే విద్యార్థులు, వికలాంగులు, వృద్ధులు ఆర్ఓబి ఎక్కలేక ఈ రైల్వే మోరి నుంచే నడక సాగిస్తూ ఉంటారు నిత్యం వేల సంఖ్యలో ప్రజలునడిచే దారి ఇది. పది రోజుల క్రితం మిషన్ భగీరథ పనుల నిమిత్తం పైపుల కోసం రైల్వే మోరీలో గుంటలు తవ్వి పైపులు వేసి వాటిని పూడ్చకుండా కర్రలు కట్టి వదిలివేశారు. రైల్వే అధికారులు ఆ పనితో మాకు సంబంధం లేదు అంటున్నారు, ప్రజలు విద్యార్థులు, ఇబ్బంది పడుతున్నారు ఆర్ఓబి పై మరమ్మత్తులు జరుగుతున్నందున మోటార్ సైకిల్ పై వెళ్లేవారు ఎక్కువగా రైల్వే మోరి నుంచే వెళుతున్నారు, అలాంటిది రైల్వే మోరి లో పనులు అసంపూర్తిగా వదిలి వేయటం వలన ఆర్ఓబి పై ట్రాఫిక్ రద్దీ పెరిగి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది వెంటనే అధికారులు రైల్వే మోరీ లో ఉన్న గుంటలను పూడ్చి దారిని ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని పట్టణ ప్రజలు కోరుతున్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !