+91 95819 05907

గౌడ సంఘం నమోదుకు శ్రీకారం చుట్టిన పెద్ద గౌడ్: డాక్టర్ కేశగాని రాజశేఖర్

నేటి గదర్ న్యూస్ :వైరా ప్రతి నిధి

వైరా:- మండల పరిధిలోని పాలడుగు గ్రామంలో తరతరాలుగా డాక్టర్ కేశగాని రాజశేఖర్ గౌడ్ కుటుంబం పెద్దగౌడ్ గా ఉంటూ గౌడ కుటుంబాలన్నీ ఒకటిగా ఉండాలన్న ఉద్దేశంతో శుక్రవారం గ్రామంలో గౌడ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి గ్రామంలో సభ్యత్వ గౌడ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంరాష్ట్రంలో ఉన్న గౌడ కుటుంబాలకు రావలసిన రాయితీలు వెంటనే కోరారు. పాలడుగులో ప్రారంభమైన సభ్యత్వ నమోదు జిల్లాలో ఉన్న గౌడ కులస్తులందరూ సభ్యత్వం కలిగి ఉండాలన్నారు.ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎక్సైజ్ ఆఫీసర్స్ మేడిపల్లి సాయిరాం,నల్లాల రతన్ ప్రసాద్ లు హాజరై హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దలు కోసూరిపెద్ద వెంకయ్య,చిన్న వెంకయ్య, పొట్టపల్లి శ్రీనివాసరావు,కేశ గాని నరసింహారావు,కేశగాని చంద్రశేఖర్,కోసూరు కృష్ణ,కోసూరి గోపాలకృష్ణ,కోసూరి రామకృష్ణ కోసూరి వెంకటరమణ, వడ్డెబోయిన శ్రీను,వడ్డే బోయిన ప్రసాద్,తోట ప్రభాకర్ తోట చలపతి,కేసగాని వెంకటేశ్వరరావు,కేశగాని వెంకన్న,కేశగాని సురేష్,కేశగాని నరేష్, పొట్లపల్లి చిన్న ఆగయ్య, పొట్లపల్లి గోవిందరావు, కోసూరు చిన్న కృష్ణ,కోసూరి సాయి లు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

తెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి

నేటి గదర్ వెబ్ డెస్క్: *తెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి..* ఈ మేరకు ఎన్నికల అధికారులు అధికారిక ప్రకటన జారీ చేశారు. ఏకగ్రీవం అయిన ఎమ్మెల్సీలకు ధృవీకరణ

Read More »

 Don't Miss this News !