+91 95819 05907

గొల్లగూడెం గ్రామ వాసి గొల్లమందల రవికి డాక్టరేట్.

సైన్స్ పరిజ్ఞానంలో (ఎత్నో-బోటనీ) బోటనీ సస్నేబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో ఈ ఘనత..

నేటి గదర్ ప్రతి నిధి

తల్లాడ :మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి గొల్లమందల రవికి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ డాక్టర్ కే.నాగ జ్యోతి చేతులమీదుగా డాక్టరేట్ బహుమతిని ప్రధానం చేసింది.(ఎత్నో-బోటనీ) బోటనీ సస్నేబుల్ డెవలప్మెంట్ గోల్స్ మరియు గ్లోబల్ బయోడేవర్సిటీ ఫ్రేమ్ వర్క్ తో అనుసంధానం తెలంగాణ మరియు భారత్ అనే పీహెచ్డీ పరిశోధనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వృక్ష సంపద వాటి పరిరక్షణ అవసరాలు మరియు ఆదివాసీలకు ఉపయోగించే వివిధ రకాలైన మందు మొక్కలపై పరిశోధనకు గాను పీహెచ్డీ చేయగా 2020 నుండి 2025 వరకు సాగిన ఈ విస్తృత అధ్యయనంలో1131 వృక్షజాతులు గుర్తించబడ్డాయి వీటిలో 12 ఉప జాతులు మరియు 13 వేరియేట్లు ఉన్నాయి అని కనిపెట్టి వాటిని అధ్యయనం చేసే ఇవి 626 ప్రజాతులు 137 కుటుంబాలకు చెందినవిగా ఆయన తెలియజేశారు ఈ పరిశోధన ద్వారా తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా తర్వాత రెండో అత్యధికమైన వృక్ష సంపద కలిగిన జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుర్తించబడింది అని అలాగే డాక్టరేట్ సాధించడంలో నాకెంతో సహకరించిన డాక్టర్ డి. వీరాంజనేయులు మరియు అసల్ల అప్పయ్య. ఈ సందర్భంగా బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ యాజమాన్యం ఛాన్స్లర్ భరత్లాల్ మీనా, డాక్టర్ రూప వాసుదేవన్ ప్రో- వైస్ ఛాన్స్లర్ డాక్టర్ నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !