నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంకై అధికారంలోకి వచ్చాక అర్హులైన పేదలందరికీ ఐదు లక్షల ఇండ్లను ఇస్తానన్నాడు రేవంత్ రెడ్డి ఇళ్ల స్థలాలు కూడా ఖరారు చేసినట్టుగా *సిపిఐ ఎంఎల్ న్యూడెమోగ్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆవునూరు మధు అన్నాడు* ఈరోజు చర్ల మండలం కొత్తపెళ్లి గ్రామంలో జరిగిన జనరల్ బాడీలో *ముసలి సతీష్ అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ లో ఆవునూరు మధు పాల్గొని మాట్లాడుతూ* ఆచరణలో ఉల్లంక్కి అయ్యింది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకె ఇల్లు ఇస్తారంట ఆదివాసి పేదలందరూ నీకు ఓట్లు వేయలేదా ఆ రోజు గెలిపించలేదా ఇదేనా నీ పక్షపాత బుద్ధి పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోగ్రసీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఏజెన్సీ ప్రాంతంలో వైద్య సౌకర్యం అందక అనేకమంది గిరిజన ప్రజానీకం చనిపోతున్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అంతట అమల్లోకి తేవాలి మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలి అడవి హక్కుల చట్టం ప్రకారం పేదలందరికీ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి భూమి లేని పేదలకు భూమి పంపకం గురించి ఆలోచన చెయ్యాలి ఏజెన్సీ ప్రాంతంలో కోట్లాది రూపాయలను చెల్లించకుండా గత ప్రభుత్వం మొండి చేయి చూపెడితే ఈనాటి రేవంత్ ప్రభుత్వం దీని ఊసే ఎత్తలేదు ఇప్పటివరకు తునికాకు టెండర్లే నిర్వహించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల తరఫున గిరిజన తరుపున కార్పొరేట్ పెట్టుబడిదారుల తరఫున ఉన్నదా ప్రజలు ఆలోచించాలి తునికాకు యూనిట్లకు టెండర్లు నిర్వహించాలి కట్టకు ఆరు రూపాయలు చెల్లించాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చి ప్రజల్ని మోసం పుచ్చి కోట్లు దండుకుంటున్నది పేదలను నిల్వనం ముంచింది కార్పొరేట్ పెట్టుబడిదారులకు దోచుకోవడానికి గొడుగు పడుతుంది ఇసుకరాముల పేరుతోనే మంత్రులు కోట్లు దండుకుంటున్నారు సట్టా విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు పట్టించుకునే నాధుడే కరువయ్యాడు ప్రభుత్వం అధికారులు మొత్తం కుమ్మక్కయ్యారు చర్లలో వీరి ఆగడాలకు దోపిడికి అంతే లేకుండా పోయింది ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి చట్టపరమైన చర్యలు తీసుకొని ఇసుకరాంపులను నిలుపుదల చేయాలి ఈ ప్రాంతంలో ఆదివాసి గిరిజనులకు కూలీలును తీసుకొచ్చి కొంతమంది శ్రమ దోపిడీ చేస్తున్నారు శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వకుండా దోసుకుంటున్నారు గిరిజన కూలీలందరికీ రోజుకు 500 రూపాయలు కూలి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం 11 వ తారీఖున చర్ల మండల కేంద్రంలో జరిగే సదస్సును జయప్రదం చేయవలసిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు ఆరు గ్యారెంటీ ల అమలుకై చలో హైదరాబాద్కు ఈ నెల 20న కథలాల్సిందిగా ప్రజలను కోరారు రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీలు అమలుకై దశలవారు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ సమ్మక్క శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు
