+91 95819 05907

శ్రీ శ్రీ శ్రీ పార్వతి సిద్ధి రామేశ్వర స్వామి వారి నవమ వార్షికోత్సవ ఉత్సవాల్లో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి ఫిబ్రవరి 09.

మెదక్ జిల్లా హవేలి ఘణపూర్ మండలం వాడి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ పార్వతి సిద్ధి రామేశ్వర స్వామి వారి దేవాలయ నవమ వార్షికోత్సవ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ని గ్రామ నాయకులు సాదరంగా ఆహ్వానించి,ఆలయ ప్రాంగణంలో వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు,అనంతరం ఎమ్మెల్సీ కి వేద పండితులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి గ్రామస్తులు ఎమ్మెల్సీ కి శాలువతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రేడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలు అందరూ పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరారు,అనంతరం శ్రీ శ్రీ శ్రీ మాధవానంద స్వామి ని ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు, ప్రత్యేక పూజలు నిర్వహించిన మాదవనంద స్వామి భక్తులను ఉద్దేశించి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడుచుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంట ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి,నర్సింలు,రాజు, బిక్షపతి,మల్లయ్య,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోపాల్ రావు,తాజా మాజీ సర్పంచులు యామిరెడ్డి,మహిపాల్ రెడ్డి, శ్రీను నాయక్,సాయ గౌడ్ మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !