సిద్దిపేట పట్టణంలో మీడియా సమావేశం
– సన్నవడ్లు అమ్ముకొని రెండు నెలలైనా బోనస్ డబ్బులు ఇవ్వడం లేదు
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బహిరంగ లేఖ
– అన్ని పంటలకు బోనస్ అన్న మాటలను బోగస్ చేసింది
– రూ 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసాను మోసం చేశారు
– వరంగల్ రైతు డిక్లరేషన్ తుంగులో తొక్కారు
– రుణమాఫీ, రైతు భరోసా, వడ్ల పైసలు కూడా ఇవ్వలేదు రెండో పంట ఎలా వేస్తారు
– రాష్ట్రంలో ఇంకా రూ. 432 కోట్ల రూపాయల బోనస్ బకాయిలు ఉన్నవి
– ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగుతున్న మాకు సంస్కారం ఉంది మీకు సంస్కారం లేదు
– ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు , ఉత్తర కుమార ప్రగల్బాలు అయినవి
– చేతకాని మాటలు ఎందుకు మాట్లాడతావు
– పొద్దున లేస్తే బిఆర్ఎస్ పైన ఎందుకు మాట్లాడతావ్
– కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పాలాభిషేకం చేయాలి
– రైతు కందులు పండిస్తే మూడు క్వింటాల్లే కొంటున్నారు
– కంది రైతుల మీద ఎందుకు పగ మీకు
– క్రాప్ బుకింగ్ లో మిస్సింగ్ అయిన రైతులకు అనుమతి ఇవ్వండి
– రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుని డిమాండ్ చేస్తున్న.. రైతు పండించిన మొత్తం కందులను కొనుగోలు చేయడానికి ఆదేశాలు ఇవ్వాలి
– విదేశాల నుంచి నూనెలను దిగుమతి చేసుకోవడం వలన విదేశీ మారక ద్రవ్యం తరిగిపోతుంది
– పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలే
– కాంగ్రెస్ కోతల ప్రభుత్వం
– ఓ రైతుకు 31 గంటలకు భూమి ఉంటే రూ. 1650 మాత్రమే రైతు బంధు పడతాయా
– సీఎం రూ. 250 కోట్ల రూపాయల చెక్కు ఎందుకు పడడం లేదు.. ఉత్తుత్తి చెక్కు ఇచ్చినవా
– కొత్త పాస్ బుక్ వచ్చిన వాళ్లకు రైతుబంధు పడడం లేదు
– ప్రభుత్వం మోసం చేసింది అని గ్రామాలలో మాట్లాడుకుంటున్నారు
– ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలు చూస్తున్నారు
– కాంగ్రెస్ తవ్వుకున్న గ్యారంటీల సమాధిలో సమాధి అవుతుంది
– ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ను గాలిలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు
– బీఆర్ఎస్ పార్టీది జగమంతా పాలన, కాంగ్రెస్ పార్టీది సగమంత పాలన
– మాది అసలు పాలన మీది కొసరు పాలన
– సంతృప్తి, సంక్షేమం బీఆర్ఎస్ పాలన ,సంక్షోభం, అసంతృప్తి అసహనం కాంగ్రెస్ విధానం









