+91 95819 05907

రవీంద్రనాథ్ కూరాకులకి బెస్ట్ ఇమిటేటెడ్ ఆర్టిస్ట్ అవార్డు వరించింది

నేటి గదర్ న్యూస్, సినిమా:

హైదరాబాదులో జరిగిన ఇంటర్నేషనల్ ఫెస్టివల్ టాలెంట్ అవార్డ్స్ లో తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి కుచెందిన రవీంద్రనాథ్ కూరాకులకి ధర్మచక్రం మూవీలో అచ్చం నాయుడు క్యారెక్టర్ చేసినందుకుగాను బెస్ట్ ఇమిటేటెడ్ ఆర్టిస్ట్ అవార్డు వరించింది. ఈ కార్యక్రమంలో రేలంగి నరసింహారావు గారు శ్రీనివాస చారి గారు వంశీకృష్ణ గారు శ్రీనివాస్ గారు పుష్ప లో నటించిన యాక్టర్ కేశవ్ గారు ఇంకా అనేక మంది పెద్దలు పాల్గొన్నారు రవీంద్రనాథ్ ఇప్పుడు వరకు ఎనిమిది సినిమాల్లో నటించారు. నాలుగు సినిమాల్లో మెయిన్ విలన్ గా చేయబోతున్నారు వివరాలు రవీంద్రనాథ్ కూరాకుల ఏజ్ 42 హైట్ 6.2 ఫోన్ నెంబర్ 9581495143

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అన్నం సేవా ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం

◆అన్నం పరబ్రహ్మ స్వరూపిణి నేటి గదర్ న్యూస్, ఖమ్మం : చి.కడవెండి శ్రీ చక్రధర్ – చి.ల.సౌ.హాసిక ల వివాహ మహోత్సవం సందర్భంగా మంగళవారం రోజు డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ అనాధల ఆశ్రమంలో

Read More »

దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలి: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

తాడ్వాయి మండలం. ములుగు జిల్లా. దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. మంగళవారం ఎస్ ఎస్ తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో రాష్ట్ర

Read More »

వైరా: వృద్ధురాలి మెడలో బంగారం చోరి… నిందితుల అరెస్ట్

★వైరా లో సంచలనం సృష్టించిన కేసు చేదించిన పోలీసులు ★ పోలీస్ సిబ్బందిని అభినందించిన వైరా ఏసిపి రెహమాన్ నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి, మార్చి 11:- గత ఫిబ్రవరి 12వ తేదీన

Read More »

జగన్నాధపురం – గోకినపల్లి R&B రోడ్డు విస్తరణ కొరకు 25 కోట్ల నిధులు కేటాయించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి జగన్నాధపురం నుండి గోకినపల్లి వరకు 19 కిలోమీటర్ల మేర విస్తరించిన R&B రహదారి అభివృద్ధిలో భాగంగా మత్కేపల్లి-జగన్నాధపురం R&B రోడ్డు నుండి మత్కేపల్లి గ్రామం మున్నేరు నది

Read More »

14 నెలలోనే మెదక్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చా: ఎమ్మెల్యే మైనంపల్లి

*పది సంవత్సరాల లో చేయని అభివృద్ధిని మెదక్ నియోజకవర్గంలో 14 నెలలలోనే మెదక్ ను ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయడం జరుగుతుందని విద్య వైద్యానికి ప్రాముఖ్యత ఇస్తూ మెరుగుపరచడం జరుగుతుంది.* మెదక్

Read More »

జీవితంపై విరక్తి చెంది యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 11:- మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మంగళవారం నాడు వట్టపు స్వామి వయస్సు (32) సంవత్సరాలు వృత్తి వ్యవసాయం తండ్రి ఆగమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు

Read More »

 Don't Miss this News !