+91 95819 05907

పెండింగ్ లో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇప్పించాలి: మల్లు దొర

నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
పెండింగ్ లో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇప్పించాలి
ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షుడు సోందె మల్లు దొర అన్నారు. ITDA దర్బార్ నందు వివిధ పోడు రైతుల సమస్య లతో కూడిన వినతి పత్రం పిఓ కి అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షుడు సోందె మల్లుదొర మాట్లాడుతూ ఆదివాసి రైతుల పోడు భూములు సర్వే చేసి అర్ధాంతంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా నిలిపివేసి మేమో రూపంలో ఇచ్చి ఉన్నారని అట్టే పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములు పై ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని ప్రభుత్వాలు పోడు భూములు ఆదివాసులు సాగు చేసుకోవడానికి హక్కులు కలిపించిన ఫారెస్ట్ అధికారుల బెదిరింపులు ఆగే తరుణం కనిపించట్లేదని ఇట్టి విషయంపై చర్యలు తీసుకోవాలని అన్నారు అదేవిధంగా పోడు భూముల విషయంలో వారసత్వ పట్టాలు ఇప్పించాలన్నారు మరియు నియోజకవర్గ వ్యాప్తంగా ఏజెన్సీ చట్టాలన తుంగలో తొక్కి నీరు గారుస్తున్న మండల అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి కోరం మురళి వీరభద్రం పాయం వీరయ్య రాముడు కాక నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !