+91 95819 05907

పెండింగ్ లో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇప్పించాలి: మల్లు దొర

నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
పెండింగ్ లో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇప్పించాలి
ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షుడు సోందె మల్లు దొర అన్నారు. ITDA దర్బార్ నందు వివిధ పోడు రైతుల సమస్య లతో కూడిన వినతి పత్రం పిఓ కి అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షుడు సోందె మల్లుదొర మాట్లాడుతూ ఆదివాసి రైతుల పోడు భూములు సర్వే చేసి అర్ధాంతంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా నిలిపివేసి మేమో రూపంలో ఇచ్చి ఉన్నారని అట్టే పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములు పై ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని ప్రభుత్వాలు పోడు భూములు ఆదివాసులు సాగు చేసుకోవడానికి హక్కులు కలిపించిన ఫారెస్ట్ అధికారుల బెదిరింపులు ఆగే తరుణం కనిపించట్లేదని ఇట్టి విషయంపై చర్యలు తీసుకోవాలని అన్నారు అదేవిధంగా పోడు భూముల విషయంలో వారసత్వ పట్టాలు ఇప్పించాలన్నారు మరియు నియోజకవర్గ వ్యాప్తంగా ఏజెన్సీ చట్టాలన తుంగలో తొక్కి నీరు గారుస్తున్న మండల అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి కోరం మురళి వీరభద్రం పాయం వీరయ్య రాముడు కాక నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !