+91 95819 05907

రక్షణ లేని ట్రాన్స్ ఫార్మర్…పట్టించుకోని విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) ఫిబ్రవరి 12:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో సిద్దిపేట ప్రధాన రహదారి మల్లె చెరువు కట్ట వద్ద విద్యుత్ అధికారులు ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేశారు.ఈ ట్రాన్స్ ఫార్మర్ కింద గృహాలకు మరియు వ్యవసాయదారులకు విద్యుత్ సరఫరా జరుగుతోంది.ఈ ట్రాన్స్ ఫార్మర్ రోడ్డు పక్కన ఉన్నది.అదేవిధంగా ట్రాన్స్ ఫార్మర్ పక్కన రిక్వెస్ట్ బస్టాప్ కూడ ఉన్నది.సామాన్య ప్రజలు అనుదినం ప్రయాణికులు అక్కడ నుండి బస్సులలో ప్రయాణిస్తుంటారు.అలాగే ఉదయం సాయంత్రం వేళలో ప్రైవేట్ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు బస్సులు దిగడం ఎక్కడం అక్కడ జరుగుతుంది.అక్కడ ట్రాన్స్ ఫార్మర్ కు విద్యుత్ ఫ్యూస్ లు క్రిందకి ఉండడంతో ఎలాంటి రక్షణ లేకుండా పోయింది.దాంతో ఇటు ప్రజలకు అటు పాఠశాల విద్యార్థులకు రైతులకు ఎవరైనా చూడకుండా రాత్రి వేళలో ఫ్యూజ్ లకు తగిలితే చనిపోయే ప్రమాదం ఉందని స్థానికులు తెలుపుతున్నారు.ఈ విషయమై పలుమార్లు విద్యుత్ అధికారులకు తెలిపినప్పటికీ అసలు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.ఇప్పటికైనా విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్ ఫార్మర్ కు ఫ్యూజ్ లు కనబడకుండా నూతనంగా ప్యానల్ డబ్బా ఏర్పాటు చేసి చుట్టు కంచేను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !