నేటి గదర్ న్యూస్ : వైరా నియోజకవర్గ ప్రతినిధి.
సింగరేణి మండల కేంద్రంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ,ఆలయం ప్రారంభోత్సవానికి ఆదివారం విచ్చేసిన తెలంగాణ తొలి స్పీకర్ ,శాశన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదన చారి కి బీ ఆర్ ఎస్ శ్రేణులు ఆదివారం ఘనంగా స్వాగతం పలికారు. తొలుత ఆయననుశాలువాతో ఘనంగా పార్టీ శ్రేణులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ఉద్యమకారులు,సింగరేణి మండలం బిఆర్ఎస్ నాయకులు. బిఆర్ఎస్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఎస్.కె గౌసిద్దీన్, జడల వెంకటేశ్వర్లు డొంకిన రవీందర్ కామేపల్లి టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు పుచ్చకాయల ఉదయ కిరణ్,గంగరబోయిన సత్యం తదితరులు పాల్గొన్నారు.
Post Views: 171









