+91 95819 05907

శ్రీ సత్యసాయి నిత్యన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్.

నేటి గదర్ న్యూస్,ఖమ్మం జిల్లా ప్రతినిధి.
ఖమ్మం జిల్లా కేంద్రంలో గల ప్రధాన హాస్పిటల్ లో గత 5 సంవత్సరాల నుంచి పేషెంట్స్ సహాయకులుకు మధ్యాహ్నం ఉచితంగా అన్నప్రాసదం (భోజనం) ఏర్పాట్లు చేస్తున్న శ్రీ సత్యసాయి నిత్యాన్నదాన సేవా కేంద్రాన్ని ఖమ్మం కలెక్టర్ పర్యవేక్షించారు.పేషెంట్స్ సహాయకులకు సేవా కేంద్రం వారు అందిస్తున్న ఆహారాన్ని వడ్డీంచి ఆహారం రుచి గా ఉందా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే వారు ఆహారం తయారు చేయు విధానం గురించి ట్రస్ట్ సభ్యులును అడిగి తెలుసుకొన్నారు. ఈ కార్యక్రమంలో, ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ ఆర్ ఎం ఓ కిరణ్ కుమార్, శ్రీ సత్యసాయి సేవా సమితి ఖమ్మం స్పరిట్యుయల్ కోఆర్డినేటర్ నరసింహమూర్తి, మరియు నిత్యాన్నదాన సేవా కేంద్రం ఇంచార్జి రామారావు, సత్య సాయి బాబా సేవకులు పాల్గొన్నారు. ఈ సేవా కేంద్రం తరుపున ప్రజలకు మంచి చేస్తున్న ట్రస్ట్ సభ్యులును కలెక్టర్ అభినందించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !