+91 95819 05907

యువత క్రీడాలతోపాటు మంచి ప్రవర్తన కలిగిఉండాలి.: ఎస్సై

రెండు జిల్లాల విపిఎల్-4 సూపర్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్ఐ రాజేందర్*
నేటి గదర్ కరకగూడెం:యువత గ్రామీణ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలని కరకగూడెం ఎస్ఐ రాజేందర్ అన్నారు.
శుక్రవారం కరకగూడెం మండలంలోని గొల్లగూడెం గ్రామంలో ముసలమ్మ తల్లి జాతర సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం,ములుగు రెండు రెండు జిల్లాల విపిఎల్-4 సూపర్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్ ను కరకగూడెం ఎస్ఐ రాజేందర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా అయన మాట్లాడుతు ఏజెన్సీలో ఆణిముత్యాలు లాంటి క్రీడాకారులు ఉన్నారని,వారిలోని ప్రతిభను వెలికి తీయాలంటే గ్రామంలో అనేక రకాల క్రీడాలు నిర్వహించాలని అన్నారు.అలాగే యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా చదువుల పట్ల శ్రద్ధ వహించి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని క్రీడాకారులకు సూచించారు.క్రీడలను నిర్వహిస్తున్న టోర్నమెంట్ నిర్వాహకులు ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ సాయి క్రిష్ణ ,మాజీ ఉపసర్పంచ్ బోడ ప్రశాంత్,ముసలమ్మ తల్లి జాతర నిర్వాహకులు వెంకట అప్పారావు,నాగేశ్వరరావు,సూరయ్య బట్ట బిక్షపతి,గుడ్ల రంజిత్,కుంజ కృష్ణ,సుతారి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

తెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి

నేటి గదర్ వెబ్ డెస్క్: *తెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి..* ఈ మేరకు ఎన్నికల అధికారులు అధికారిక ప్రకటన జారీ చేశారు. ఏకగ్రీవం అయిన ఎమ్మెల్సీలకు ధృవీకరణ

Read More »

సుందరకాండ చిరు పుస్తక ఆవిష్కరణ

ఖమ్మం నగరంలో 56 డివిజన్ స్థానిక విజయనగర్ లో వేంచేసి ఉన్న శిరిడి సాయిబాబా మందిరం లో గురువారం మందిర చైర్మన్ మరియు వాస్తు రత్న డాక్టర్ ఫణిభట్ల రాజ లింగయ్య సిద్ధాంతి జన్మదిన

Read More »

కార్పెంటర్ల బంద్ పోస్టర్లు ఆవిష్కరణ

ఖమ్మం నగరంలో మూడు యూనియన్ల కార్పెంటర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 17 సోమవారం నుండి 26 బుధవారం వరకు జరిగే “బందు” కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు . నగరంలో కార్పెంటర్ వృత్తిలో కొనసాగుతున్నటువంటి

Read More »

ముస్లింలకు ఈద్గా స్థలం కేటాయించాలి.

◆జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కు వినతిపత్రం అందజేత. వైరా:-నేటి గదర్ న్యూస్, మార్చి13:- వైరా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వినతిపత్రం అందించారు. తెలంగాణ రాష్ట్ర

Read More »

 Don't Miss this News !