+91 95819 05907

బ్రెయిన్ స్ట్రోక్ తో సాఫ్ట్ వేర్ ఉద్యోగి రవీందర్ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 16:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ కాలనీకి చెందిన ఓద్ది రవీందర్ (48) చిన్ననాటి నుండి ఎస్సీ కాలనీలో ఉన్న గ్రీన్ క్రేష్ లో అంకిడి సంపత్ కుమార్ గురువుల వద్ద ఆయన విద్యాభ్యాసం చేశాడు.అక్కడ నుండి ఇతడు రామాయంపేట పట్టణంలో 1992-93 ఎస్ఎస్సి బ్యాచ్ వరకు చదువుకున్నాడు.తర్వాత ఇంజనీరింగ్ కోర్స్ పూర్తి చేసుకొని సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి హైదరాబాదులో స్థిరపడ్డాడు.తన అంగవైకల్యాన్ని అధిగమించి తన భార్య ఇద్దరు పిల్లలతో కుటుంబంలో సంతోషంగా జీవిస్తున్నాడు.ఈ తరుణంలో ఓద్ది రవీందర్ కు ఇటీవల కిడ్నీ ఆపరేషన్ జరిగి మూడు నెలలు అవుతుంది.అనుకోకుండా శనివారం రోజు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ యశోద హాస్పిటల్ కు తరలించారు.ఆయన అక్కడ చికిత్స పొందుతూ రాత్రి సమయంలో మృతిచెందారు.అతడు చిన్న వయస్సులో బ్రెయిన్ స్ట్రోక్ తో మృతిచెందడంతో ఎస్సీ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.స్వగ్రామమైన రామాయంపేట పట్టణంలో ఆదివారం రోజు మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబీకులు తెలిపారు.మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !