*చెట్లతిమ్మయ్య పల్లి పులిగుట్ట తండా చెందిన బానోత్ శంకర్ సీఎంఆర్ చెక్ అందజేసిన*
తాజా మాజీ సర్పంచ్ మోహన్ రాథోడ్, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) నేటి గదర్ మార్చి 17.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం లోనీ చెట్లతిమ్మాయిపల్లి పులిగుట్ట తండాకు చెందిన బానోత్ శంకర్ కు గత రెండు సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయి ఇబ్బందుల్లో ఉన్నవారికి దుబ్బాక ఎమ్మెల్యే చొరవతో వారికి హాస్పటల్ ఖర్చులో భాగంగా సీఎంఆర్ఎఫ్ చెక్ ను దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో సోమవారం నాడు 49500/- రూ చెక్కు ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ మోహన్ రాథోడ్ బి.ఆర్.ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు సురేష్ , మరియు గోపాల్ ,గణేష్, సీతారాం ,చందర్ , శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Post Views: 221









