+91 95819 05907

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి

నేటి గదర్ మెదక్ ప్రతినిధి (భూపాల్) మార్చి 17.

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను నమ్మించి మోసం చేస్తుందని సోమవారం నుండి నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటదన్నారు. వర్గీకరణపై ఇచ్చిన మాటను అమలు చేస్తానని మాట ఇచ్చి మాట నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి ఆనాడు అసెంబ్లీలో అవసరమైతే గ్రూప్ వన్ గ్రూప్ టు గ్రూప్ 3 పరీక్షల్లో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణను అమలు చేస్తామని సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కాని మాదిగలను నమ్మించి మోసం చేస్తున్న ముఖ్యమంత్రి ఏబిసిడి కాకుండా ఏబిసి గా ఎందుకు విభజించారు. మాదిగ మాదిగ ఉపకులాలకు తెలిపాల్సిన విషయం ఉందని మందకృష్ణ మాదిగ అన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాలలో నిరాహార దీక్షలు చేస్తున్న సందర్భంగా ఎమ్మార్పీఎస్ మరియు ఉప కులాల నాయకులకు న్యాయం చేయాలని కోరారు. మాసాయిపేట మండల కేంద్రంలో చేపట్టిన నిరాహార దీక్షలను మెదక్ జిల్లా జర్నలిస్ట్ ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు మాసాయిపేట భూపాల్ మాదిగ ప్రారంభించగా మాసాయిపేట మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మొగిలిగుండ్ల ప్రభాకర్ మాదిగ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ప్రారంభం అయ్యాయి. ఈకార్యక్రమంలో మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు పరమేష్, ఎమ్మెస్ ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి వినోద్ మాదిగ, మాసాయిపేట మండల ప్రధాన కార్యదర్శి చిన్నోళ్ల భాస్కర్ మాదిగ, అచ్చంపేట గ్రామ అధ్యక్షులు బోడ వేణు మాదిగ, పోతనపల్లి గ్రామ అధ్యక్షులు మహేష్ మాదిగ, చెట్ల తిమ్మయ్య పల్లి గ్రామ అధ్యక్షులు బాబు మాదిగ, అక్కింపేట మొగిలిగుండ్ల శంకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు, నాగరాజు మాదిగ తదితరులు దీక్షలో పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !