నేటి గదర్ న్యూస్, మార్చి 17, ఎర్రుపాలెం ప్రతినిధి, సగ్గుర్తి ముత్యాల రావు
PRTU తరపున పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలుపొందిన పింగలి శ్రీపాల్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఎర్రుపాలెం మండలం జమలాపురం వెంకటేశ్వర స్వామి నీ దర్శించడం జరిగింది అనంతరం PRTU మండల శాఖ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ని ఘనంగా సన్మానించడం జరిగింది .
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హెల్త్ కార్డులు పిఆర్సి డి ఏ లు కొరకు కృషి చేస్తానని అదేవిధంగా ఉపాధ్యాయులు మండల శాఖ విద్యార్థులసంఖ్యను పెంచడంలో కృషిచేయాలని తెలియచేయడం జరిగింది
అనంతరం ZPHS జమలాపురం పాఠశాలను సందర్శించడం జరిగింది
ఈ కార్యక్రమంలో పిఆర్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్ రెడ్డి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వై వెంకటేశ్వర్లు రంగారావు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మదనమోహన్ రెడ్డి బాబురావులు మండల విద్యాధికారి మురళీమోహన్ జిల్లా నాయకులు మధు పుట్లూరు వెంకటేశ్వర్ రెడ్డి డి వెంకటేశ్వరరావు కొమ్ము శ్రీనివాసరావు బ్రహ్మారెడ్డి మండలం నుండి రాష్ట్ర బాధ్యులు గురునాథరెడ్డి జల్లా బాధ్యులు సంగిరెడ్డి నాగరాజు పిలుపు గార్లు మండల నాయకులు లుక్య నాగభూషణ్ రెడ్డి అప్పలరాజు దత్తాత్రేయ సుమన పుల్లమ్మ యామిని శ్రీనివాస్ రెడ్డి రిటైర్డ్ నరసింహారావు ఉపాధ్యాయులు దండం సత్యనారాయణ రెడ్డి గోపిరెడ్డి వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు









