+91 95819 05907

విశ్వ శాంతి కోసం , సనాతన ధర్మ పరిరక్షణ కోసం , భారత దేశ సర్వ సైనిక విజయ ప్రాప్యర్ధం 650 మంది భక్తులచే 108సార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
✍️సతీష్ కుమార్ జినుగు.

ఖమ్మం : కే సీ దాస్ స్మారక సేవా సంస్థ మరియు హైదరాబాద్ కు ఆథ్యాత్మిక అనుబంధ సంస్థ అయిన సనాతన ధర్మ వారధి వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీ రామ చంద్రమూర్తి నిర్దేశంలో విశ్వ శాంతి కోసం , సనాతన ధర్మ పరిరక్షణ కోసం , భారత దేశ సర్వ సైనిక విజయ ప్రాప్యర్ధం తలపెట్టిన కోటి హనుమాన్ చాలీసా పారాయణం లో భాగంగా శనివారం వైరా రోడ్డు నందు గల కోణార్క్ ఏసి ఫంక్షన్ హాల్ లో సుమారు 650 మంది భక్తులచే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం 108 సార్లు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగినది . ఈ కార్యక్రమం సనాతన ధర్మ వారధి సంస్థ ఆధ్వర్యంలో మరియు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లా సత్యసాయి సేవా సంస్థల సహకారంతో అత్యంత అద్భుతంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ వారిధి సంస్థ ప్రతినిధులు డా॥ గోటేటి శశి కిరణ్ , డా॥ పసుమర్తి శ్రీనివాస్ , శివరాజు వెంకట సత్యనారాయణ , కందిబండ రమా మనోహర్ రావు , కందిబండ ప్రసాద్ మరియు ఖమ్మం జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు దమ్మాలపాటి సుధాకర్ , ఖమ్మం సత్యసాయి సంస్ధ కన్వీనర్ ఆలస్యం నరసింహారావు , గన్నవరపు ఆదినారాయణ , కోణార్క్ రెస్టారెంట్ అధినేత శ్రీ ప్రతాపని నరసింహారావు శైలజ దంపతులు , శ్రీ సాయి భజన మండలి అధ్యక్షులు గన్నవరపు నాగేశ్వరరావు , ప్రముఖులు దేవకి వాసుదేవరావు దంపతులు , బోనాల రామకృష్ణ , వేములపల్లి వెంకటేశ్వరరావు , ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ , ఖమ్మం ఎసిపి మహముద్ , ఖమ్మం నగరం ట్రాఫిక్ సిఐలు సాంబశివ రావు , శేరి రాము తదితరులు పాల్గొన్నారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు.

తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు. లొంగిపోయిన ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46

Read More »

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు నేటి గదర్ న్యూస్, ఖమ్మం : గతం కంటే ప్రస్తుతం మహిళలు ప్రవేశించని రంగం, రాణించని రంగాలు ఏమీ లేవని, అన్నింటా మహిళలు దూసుకుని పోతున్నారని, కేవలం

Read More »

ప్రజా క్షేత్రంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ: అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో సుడిగాలి పర్యటన!

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికే లక్ష్యం: పారిశుధ్యం, మౌలిక సదుపాయాలపై అధికారులకు దిశానిర్దేశం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గం ఎమ్మెల్యే

Read More »

జనంలోకి ‘మెచ్చా’.. బాధితులకు కొండంత భరోసా!

​అశ్వారావుపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన: ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం.. కార్యకర్తలకు దిశానిర్దేశం! ​నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,

Read More »

మణుగూరులో ఒకేరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తుల మరణం – పట్టణంలో తీవ్ర విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులు ఈరోజు అనారోగ్య కారణాలతో మరణించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణ అభివృద్ధికి, వ్యాపార రంగానికి తమదైన సేవలు

Read More »

వెలుగుల బాటలో కేశప్పగూడెం: సర్పంచ్ పట్టుదలకు దక్కిన ఫలితం!

​లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 25 కేవిఏ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 06: అశ్వరావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి

Read More »

 Don't Miss this News !