+91 95819 05907

ఏజెన్సీలో రోడ్డు ఆక్రమణల తొలగింపు, విస్తరణ పనులు జరగాల్సిందే!

*•అభివృద్ధికి రాజకీయ నాయకుల జోక్యం, ఆధిపత్యం సరైనది కాదు !*
*•పాడేరు శాసన సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు
నేటి గద్దర్ అల్లూరి జిల్లా పాడేరు ప్రతినిధి:
*1/70 భూ బదలాయింపు నిషేధ చట్టం నియమాలు అమలు లో ఉన్నా అల్లూరి సీతారామరాజు జిల్లా 5వ షెడ్యూల్ ప్రాంత పరిధి లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు అల్లూరి జిల్లాలోని పలు ప్రధాన కేంద్రాల్లో రోడ్డు విస్తరణ కోసం అక్రమ నిర్మాణాలు తొలగింపు కోసం రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు మేరకు 100 అడుగులు వెడల్పు చేయాలని పాడేరు శాసన సభ్యులు వైసీపీ అల్లూరి జిల్లా అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు*
పాడేరు జిల్లా కేంద్రంలో నిత్యం ట్రాఫిక్ అంతరాయాలు కలుగుతున్నాయని అత్యవసర సమయాల్లో ట్రాఫిక్ జామ్ అయి రోగులు సైతం సకాలంలో ఆస్పత్రులకు వెళ్లలేని పరిస్థితి. గిరిజన ప్రాంత వాసులు అందరూ అభివృధి కోరుకుంటున్నారని పట్టణ ప్రాంతాలు అభివృద్ధికి భవిష్యత్ కార్యాచరణ చూసుకుని పలు రాజకీయ పార్టీల నాయకులు గిరిజన పట్టణ ప్రాంత అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో రాజకీయ పార్టీల నాయకులు రోడ్లపై స్వచ్ఛందంగా వచ్చి మీ వైఖరి తెలియజేయాలని
జిల్లా కలెక్టర్ మీపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఈ రోడ్డు ఆక్రమణల తొలగింపు, విస్తరణ పనులు ఆగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుని కోర్టు ఆదేశాలను అమలు చేయాలని పాడేరు శాసన సభ్యులు కోరారు. లేని పక్షంలో స్థానిక గిరిజనులు, ఆదివాసీ సంఘాలతో కలిసి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !