+91 95819 05907

మాజీ ఎమ్మెల్యే మెచ్చా ఫోటోగ్రాఫర్ల క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటారు

క్రీడా ప్రాంగణం అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మెచ్చా హామీ

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, ఆగస్టు, 22: దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం గ్రామంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ క్రీడా ప్రాంగణంలో దమ్మపేట మండల ఫోటో మరియు విడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి ఫోటో గ్రాఫర్ల క్రికెట్ టోర్నమెంట్‌ లో నిర్వాహకుల ఆహ్వానం మేరకు శుక్రవారం అశ్వారావుపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని, టాస్ వేశారు అనంతరం క్రికెట్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన మొక్కలను క్రీడా ప్రాంగణంలో నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దమ్మపేట మండల ఫోటో మరియు వీడియో గ్రాఫర్ల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమని, క్రీడల వల్ల అనేక లాభాలు ఉన్నాయని, రాజకీయాలలో, క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, గెలిచినా ఓడినా ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదని, గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి పంచాయతీలో క్రీడా మైదానాలు ఉండాలనీ ఆ నాటి ముఖ్యమంత్రి కెసిఆర్ అద్భుతమైన నిర్ణయం తీసుకోవడం వల్లనే నేడు మనం ఇంత ప్రశాంతకరమైన వాతావరణంలో అద్భుతమైన క్రీడాప్రంగణంలో క్రీడా పోటీలు నిర్వహించుకోగలుతున్నామని స్థానికులు ఇంకా ఈ క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని కోరారని, తప్పకుండా మూడు సంవత్సరాలు తరువాత మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని వచ్చాక ఈ క్రీడా ప్రాంగణాన్ని మరింత అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు దారా యుగంధర్, మాజీ వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, అంకత ఉమా మహేశ్వరరావు, రావుల శ్రీను, జలగం వాసు, మహిళా నాయకురాలు యాట్ల వెంకమ్మ, అబ్దుల్ జిన్నా, రావూరి వీరయ్య, దారా రాము తదితరులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !