+91 95819 05907

గ్రామపంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచాలి.

నేటి గదర్ కరకగూడెం: ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు తక్షణమే పెంచాలని జీవో నెంబర్ 51 సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని గ్రామపంచాయతీ సిబ్బందిని రెండో పిఆర్సి పరిధిలోకి తీసుకొని వేతనాలు ప్రతినెల గ్రీన్ ఛానల్ ద్వారా పెండింగ్ లేకుండా ఇవ్వాలని గ్రామపంచాయతీ కార్మిక సంఘం సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు అనంతరం సంఘం గౌరవ అధ్యక్షులు గుమ్మడివెళ్లి కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ తక్షణమే అమలు చేయాలని పంచాయతీ కార్మికులు ఆరకొర వేతనాలతోనే జీవనం సాగిస్తున్నారని కరోనాకాలంలో కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పని చేసినప్పటికీ సమస్యలు పరిష్కరించడంలో కొంత వివక్ష గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని మరికొన్ని డిమాండ్ తో కూడిన వినతిపత్రం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షులు గాంధర్ల ధనంజయ్ పంచాయతీ కార్మికులు శంకర్, సత్యనారాయణ, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !