మత్స్య పారిశ్రామిక సహకార సంఘం”లోకి 84 మంది నూతన సభ్యులను చేర్చుకోవడానికి సంబంధించిన దస్తవేజును ప్రాసెస్ చేయడానికి మరియు ఆమోదింపబడిన ఉత్తర్వులు జారీ చేయడానికి” ఫిర్యాదుధారుని నుండి రూ.70,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన వరంగల్ జిల్లా మత్స్యకార అధికారిణి – అల్లు నాగమణి మరియు వారి కార్యాలయంలో క్షేత్ర స్థాయి అధికారి (పొరుగు సేవలు)- పెద్దబోయిన హరీష్.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
Post Views: 109









