ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో బిజెపి నేతలు ఫిర్యాదు.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం కార్పొరేషన్ 55& 56 డివిజన్ వ్యక్తిగత గ్రూప్ కు సంబంధించిన మౌలాలి అనే వ్యక్తి, కేంద్ర హోమ్ సహాయక శాఖ మంత్రి బండిసంజయ్ RIP అనే ఫోటో క్రియేట్ చేసి స్టేటస్ షేర్ చేశాడు, అందుకు ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు ఖమ్మం టూ టౌన్ బిజెపి అధ్యక్షులు ధనియాకులవెంకటనారాయణ అధ్యక్షతన ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శాంతి నిలయం అయినటువంటి ఖమ్మం నగరంలో మునుపేన్నడు లేనివిధంగా ప్రస్తుత రాజకీయ నడుస్తన్నాయని భారతీయ జనతా పార్టీ మరియు దాని అనుబంధ సంఘాలు గాని హిందూ సంఘాలు గాని ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిన వీటి వెనకాల ఒక వర్గం కు సంబంధించినటువంటి వ్యక్తుల ప్రమేయం ఉంటుంది దేశ హోం శాఖ సహాయ మంత్రి బండిసంజయ్ చనిపోయిన విధంగా పోస్ట్ పెట్టడం దేనికి నిదర్శనం ఇలాంటి పోస్టల్ పెట్టిన ఖమ్మం 56వ డివిజన్ కు చెందిన మౌలానా అనే వ్యక్తిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో, తాజనూత భద్రం చిన్నికృష్ణ, టి రవీందర్,చంద్రశేఖర్, కన్నెకంటి కృష్ణ చారి,రుద్ర గాని మాధవ్, యుగంధర్ నాయుడు,శ్రీనివాసరెడ్డి,దాసరి వీరభద్రం, దాసరి మధు ,ఉపేంద్రమ్మ, మనోజ్,సన్నీ, గోపి,అఖిల్, పాల్గొన్నారు,









