నూతన వధూవరులకు ఆశీర్వచనాలు.
నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి :
మండలపరిధిలోనినాగులవంచ గ్రామానికి చెందిన జి .పి. ఓ షేక్ ఉద్దండు సాహెబ్
కుమారుడు షరీఫ్,మహా భూబిపెండ్లిసందర్భంగా పలువురు ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ బాబ్జి ప్రసాద్, గిరధావర్లు ఏకవీర, జగదీష్ వివిధ గ్రామాల జిపిఓ లు, లాల్ జాన్ పాషా,రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్య ,మండల బిజెపి సీనియర్ నాయకులు మద్దినేని వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు ఎల్లంపల్లి సతీష్, టిఆర్ఎస్ నాయకులు తోటకూరినాగేశ్వరరావు,అంబటిసత్యనారాయణతదితరులు పాల్గొన్నారు.
Post Views: 154









