+91 95819 05907

పోలీస్ స్టేషన్ నుండి గంజాయి స్మగ్లర్లు పరారి*

*పోలీస్ స్టేషన్ నుండి గంజాయి స్మగ్లర్లు పరారి*

వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలోని ప్రత్యేక డ్రగ్ కంట్రోల్ టీం విభాగం వారు ఆదివారం అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లు తమిళనాడు కు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిసింది. అదుపులోకి తీసుకున్న ఆ నలుగురు నిందితులను డ్రగ్ కంట్రోల్ టీం వారు ఆదివారం హనుమకొండ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. కాగా సోమవారం ఆ నలుగురి నిందితుల్లో ముగ్గురు పోలీసుల కళ్లు కప్పి పారిపోయారు. అసలు విషయం ఏమిటంటే ఆ నాలుగవ నిందితుడు కూడా లావుగా ఉండడం మూలాన పరిగెత్త లేక అక్కడే దొరికి పోయాడని సమాచారం. ఈ సంఘటన పై వార్తలు పలు ప్రచార మాధ్యమాలలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితులనే పోలీసులు కట్టడి చేయలేక పోయారని ఇక ప్రజలకు ఏ విధమైన రక్షణ కల్పిస్తారని ప్రజా సంఘాల తో పాటు ప్రజలు బాహాటంగానే చర్చించు కుంటున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది! ఈ నేపథ్యంలో వరంగల్ సీపి ఆదేశాల ప్రకారం నిందితులను పట్టుకునేందుకు అన్ని పోలీస్ స్టేషన్ల కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !