కారేపల్లి ఎమ్మార్వో ఆఫీస్ లో ఏసీబీ దాడి.
ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఆర్ఐ శుభకామేశ్వరి దేవి.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
కారేపల్లి సింగరేణి మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న శుభ కామేశ్వరిదేవీ లంచం తీసుకొంటూ ఏసీబీకి దొరికిపోయారు.కారేపల్లి మండలం లో ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్ కోసం ఒక కుటుంబ సంప్రదించగా,పది వేలు లంచం అడిగినట్లు సమాచారం, లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ పక్కాగా ప్లాన్ చేసి ఆర్ ఐ శుభకామేశ్వరి దేవిని పట్టుకున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 218









