+91 95819 05907

సీయోను ప్రార్ధన మందిరం క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సర్పంచ్ తడికమళ్ల నాగార్జున

సీయోను ప్రార్ధన మందిరం క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సర్పంచ్ తడికమళ్ల నాగార్జున

నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా మండలం ముసలిమడుగులో గురువారం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని స్థానిక సీ యోను ప్రార్ధన మందిరం నందు క్రిస్మస్ పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి .
క్రిస్మస్ వేడుకల్లో సర్పంచ్ తడికమళ్ల నాగార్జున ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. పాస్టర్ ఆదాం ప్రత్యేక ప్రార్థనలు సల్పినారు.
ఈ సందర్భంగా సర్పంచ్ తడికమళ్ల నాగార్జున మాట్లాడుతూ ప్రపంచంలోని సర్వమానవాళికి క్రీస్తు బోధనలు మార్గదర్శకం అనీ అన్నారు.యేసుని యొక్క దీవెనలు సమస్త జనులపై ఉండాలని ప్రార్థించారు . ప్రతి ఒక్కరూ ప్రేమ , దయ కనికరము క్షమా అనే గుణాలతో ఎదగాలని తెలిపారు. గ్రామ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలను తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో మండల కాంగ్రెస్ నాయకులు కొరివి నరసింహారావు, చింతానిప్పు శ్రీనివాసరావు,కొరివి కాటంరాజు, కేతావరపు వెంకటేశ్వర్లు,కొరివి సీతయ్య తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !