*అన్ని దారులు మేడారం వైపే*
*జాతర కంటే ముందుగానే మొక్కులు తీర్చుకుంటున్న భక్త జనం*
*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, పట్నం పల్లెలు తేడా లేకుండా అన్ని దారులు మేడారం వైపు వెళ్లే భక్తులతో రద్దీగా మారాయి జాతర సమయాన్ని కంటే ముందుగానే భక్తులు సమ్మక్క, సారలమ్మలకు ముగ్గులు చెల్లించుకునేందుకు మేడారం కు పైనమయ్యారు మరీ ముఖ్యంగా శని ఆదివారాలు అయితే భక్తులతో మేడారం జనసంద్రంగా మారుతుంది. అన్ని దారులు వాహనాలతో రద్దీగా మారడంతో వాహనాలు ముందుకు సాగేందుకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది ఇల్లందు నుండి గుండాల మీదుగా నిత్యం పదుల సంఖ్యలో ప్రైవేటు వాహనాలు వెళ్లడంతో గుండాల రహదారి సైతం రద్దీగా మారింది వాహనదారులు మూల మలుపులు ఎక్కువ ఉన్నందున నెమ్మదిగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు
Post Views: 68









