నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి:
ఖమ్మం ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని నాగులవంచ పోస్ట్ ఆఫీస్ నందు పోస్ట్ ఆఫీస్ కు సంబంధించిన అన్ని రకముల పథకములు ,ఇన్సూరెన్స్ పాలసీలు గురించి ఖమ్మం డివిజనల్
సూపరింటెండెంట్ వీరభద్ర స్వామివివరించినారు.ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ మేనేజర్ రాజేష్ ఇన్సూరెన్స్ పాలసీలయొక్క ప్రాముఖ్యతను టాటా ఇన్సూరెన్స్, ఆదిత్య బిర్లా,రిలయన్స్,వివిధఇన్సూరెన్స్ పథకములను గురించి వివరించినారు.ఈకార్యక్రమంలో ఖమ్మం ఈస్ట్ సబ్ డివిజన్ ఇంస్పెక్టర్ నరసింహ, మెయిల్ ఓర్సల్ శ్రీ మల్లికార్జున్, ఎన్ యు జి డి ఎస్డివిజన్కార్యదర్శి ఎమ్ రాంప్రసాద్, నాగులవంచ పోస్ట్మాస్టర్ తోటకూరి పుల్లారావు, ఎన్ యు జి డి ఎస్ డివిజన్ గౌరవ అధ్యక్షులు పుల్లారావు, వైస్ ప్రెసిడెంట్ సిహెచ్
రామయ్య , చింతకాని ఎస్ ఓ పోస్టల్ స్టాప్
బిపిఎంసోదరులుబాలాజీ, అఖిల , ఉస్మాన, ఏబీపీఎం సోదరులు సుధాకర్ , వంశి, నరేష్, జ్ఞానేశ్వర్, ఋషి, గోపి, రాష్ట్రపంచాయతీరాజ్ రికగ్నైజ్డ్ పెన్షనర్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అంబటి శాంతయ్య,
పెద్ద సంఖ్యలో గ్రామస్తులు,
ఆర్పిఎల్ఐ మేళాలో పాల్గొని దిగ్విజయం చేసినారు.









