+91 95819 05907

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి.

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి.
*4 లేబర్ కోడ్ లు రద్దు చేయాలి*
*ఉపాధి హామీ, విద్యుత్,విత్తన చట్టాన్ని పరిరక్షించాలి*
నేటి గదర్ కరకగూడెం: దేశంలో లేబర్ కోడ్ లు అమలు కార్మిక హక్కులకు మరణ శాసనం లాంటివాని, వాటిని ప్రతిఘటించాలని సిఐటియు మండల కన్వీనర్ కొమరం కాంతారావు పిలుపునిచ్చారు.దీనిలో భాగంగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని అంగన్ వాడి సుపర్ వైజర్ రాజమణికి సమ్మె వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు.పలు రంగాల్లో సమ్మెకు సంబంధించిన నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కార్మికుల శ్రమను తీవ్రస్థాయిలో దోపిడీ చేయడం, సంపద మొత్తాన్ని కార్పోరేట్ శక్తులకు దోచిపెట్టడం, నయా బానిస వ్యవస్థను తయారు చేయడం లక్ష్యంగా లేబర్ కోడ్లు రూపొందించబడ్డాయని విమర్శించారు. వందల సంవత్సరాల పోరాటాల ఫలితంగా కార్మిక హక్కులు సాధించుకున్నామని వాటిని మోదీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం, పెట్టుబడిదారులు, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం రద్దు చేస్తున్నాయని అన్నారు. సంపద సృష్టిలో పౌర సేవలు సృష్టిలో కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులే కీలకపాత్ర పోషిస్తున్నారని అటువంటి సంపద సృష్టికర్తల హక్కుల పైన ఏకపక్షమైన దాడి కేంద్ర బిజెపి ప్రభుత్వం చేస్తుందని , ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా చేస్తుందని నూతన విద్యుత్ చట్టం విత్తన చట్టం బడా కార్పొరేట్ పెట్టుబడిదారుల కోసమే చట్టాలను నీరుగారుస్తుందని అయన ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే ఫిబ్రవరి 12 వ తేదిన ఒకరోజు సమ్మె తోటి కేంద్ర ప్రభుత్వం వైఖరిలో మార్పు రాకపోతే బహుళ రోజుల సమ్మెలకు కార్మిక వర్గాన్ని సమాయత్వం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అంగన్వాడి, మధ్యాహ్న భోజనం, గ్రామపంచాయతీ రంగాల కార్మికులు నాయకులు టిచ్చర్లు సావిత్రి,సునీత, శిరీష సూజత, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !