+91 95819 05907

జేఈఈ మెయిన్స్‌లో అశ్వారావుపేట ఆణిముత్యం: రక్షిత శ్రీ అద్భుత విజయం!

జేఈఈ మెయిన్స్‌లో అశ్వారావుపేట ఆణిముత్యం: రక్షిత శ్రీ అద్భుత విజయం!

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్:దాది చంటి) ఫిబ్రవరి, 18:​ భవిష్యత్తు ఆశావహులైన ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటకు చెందిన కట్రం రక్షిత శ్రీ తన అసాధారణ ప్రతిభతో జాతీయ స్థాయిలో సత్తా చాటారు. కేవలం అంకెలే కాకుండా తన పట్టుదలను నిరూపిస్తూ 95.699 పర్సంటైల్‌ సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్న ఈమె, అశ్వారావుపేట టీడీపి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కట్రం స్వామి దొర మరియు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రాజేశ్వరి దంపతుల కుమార్తె. ప్రస్తుతం హైదరాబాద్ మియాపూర్‌లోని ఫిడ్జీ కళాశాలలో అత్యంత క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తున్న రక్షిత శ్రీ, గ్రామీణ నేపథ్యం నుండి వచ్చి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంతటి ఘనత సాధించడం విశేషం. ఆమె సాధించిన ఈ విజయంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ అభినందనల వెల్లువ కురిపిస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కోరుట్లలో బురఖా ధరించిన వ్యక్తి బస్సు ప్రయాణం –

కోరుట్లలో బురఖా ధరించిన వ్యక్తి బస్సు ప్రయాణం – అపోహలతో ఉద్రిక్తత కోరుట్ల, ఫిబ్రవరి 17 కోరుట్ల పట్టణంలో మంగళవారం బురఖా ధరించి ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించాడన్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Read More »

రంజాన్ కు ముస్తాబైన అశ్వాపురం జామా మసీద్… — రంగురంగుల విద్యుత్ కాంతులతో మసీదుకు శోభాయానం.

రంజాన్ కు ముస్తాబైన అశ్వాపురం జామా మసీద్… — రంగురంగుల విద్యుత్ కాంతులతో మసీదుకు శోభాయానం. అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండల కేంద్రంలోని జామా మసీదును గురువారం ప్రారంభమయ్యే రంజాన్ మాసంను

Read More »

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ

*పత్రికా ప్రకటన 18.02.2026* *👉బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ..* *👉కుటుంబ సభ్యులకు 25 కేజీల బియ్యం అందించిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.* ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కరకగూడెం

Read More »

సుందరయ్య నగరాన్ని తీర్చి దిద్దుతున్న సర్పంచ్ కిషోర్ నాయక్ వారికి ప్రత్యేకమైన అభినందనలు :సిపిఎం

18/2/2026 సారపాక మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 లో డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో గూగు లోత్ కిషోర్ శివరాం నాయక్ సుందరయ్య నగర్ ప్రజలకు సిపిఎం పార్టీకి స్పష్టమైన హామీ ఇచ్చారు నన్ను

Read More »

గుండెపోటుతో వ్యక్తి మృతి

గుండెపోటుతో వ్యక్తి మృతి కారేపల్లి, గుండెపోటుతో వ్యక్తి మతి చెందిన ఘటన కారేపల్లి మండలం దుబ్బతండాలో బుధవారం చోటుచేసుకుంది. దుబ్బతండాకు చెందిన భూక్య శ్రీను(38) మణుగూరు లో బంధువుల ఇంటికి పనిపై వెళ్లాడు. అక్కడ

Read More »

రేగా సైన్యం వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

రేగా సైన్యం వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం పినపాక పినపాక మండలం పొట్లపల్లి గ్రామంలో రేగా సైన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రేగా

Read More »

 Don't Miss this News !