*👉పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మస్జిద్లకు నూతన లైట్లను అందజేసిన సర్పంచ్ పోలేబోయిన సుజాత గారు మరియు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ గారు…*
ఈరోజు కరకగూడెం మండలం, కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా మెయిన్ సెంటర్లోని *జామ మస్జిద్* మరియు మద్య గుంపులోని *షఫియా మస్జిద్* లకు ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయడానికి నూతన లైట్లను అందజేసిన సర్పంచ్ *పోలేబోయిన సుజాత* గారు మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్* గారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
➡️రంజాన్ మాసం ప్రారంభోత్సవ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ శాంతి, ఐక్యతతో ఈ పవిత్ర నెలను జరుపుకోవాలని ఆకాంక్షించారు..
*ఈ కార్యక్రమంలో*
మస్జిద్ ఇమామ్ లో, పెద్దలు, గ్రామస్తులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…
Post Views: 5








