*హర్ష వ్యక్తం చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగారెడ్డి తెలిపారు*
నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ)
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయసంఘం అధ్యక్షునిగా అలుపెరుగని పోరాటంతో, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, ఎంపీ రఘునందన్ రావు కృషి తో మెదక్ జిల్లాలో పదవ తరగతి మూల్యాంకన కేంద్రం మెదక్ లో ఏర్పాటు చేయడం జరిగింది.గత కొన్ని సంవత్సరాలుగా, జిల్లాలు మారిన మూల్యాంకన కేంద్రం సంగారెడ్డి జిల్లాలో ఉన్నందున ఉపాధ్యాయులు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు.ఎన్నో ప్రయత్నాల అనంతరం మూల్యకన కేంద్రం ఏర్పాటు జరిగింది. తపస్ జిల్లా రాష్ట్ర కార్య వర్గ సభ్యులు రంగారెడ్డి హర్షం ప్రకటించారు. జిల్లా కార్య వర్గం ఎల్లం, జాల సిద్దు, జిల్లా మహిళా కన్వినర్ స్వప్న శ్రీ,మండల కార్యవర్గం భద్రయ్య, ఝాన్సీ, ధర్మపురి, నాగరాజు శర్మ అభినందనలు తెలిపారు.
Post Views: 24








