కారేపల్లి మండలం నేటి గద్దర్ ప్రతినిధి పూనెంసుమంత్
కారేపల్లి మండలం గేటు రేలకాయల పల్లి గ్రామానికి చెందిన కలితి భద్రమ్మ (83) అనారోగ్యంతో గురువారం నాడు మృతి చెందారు స్థానిక గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ దశ దిశ కర్మలకు బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ తక్షణ సహాయం కింద బాధిత కుటుంబ సభ్యులకు 25 కేజీల రైస్ బాగ్ ఆర్థికసాయం అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంగ బన్సీలాల్ ఉప సర్పంచ్ ధర్మాసోత్ కోటేష్ వార్డ్ నెంబర్ పూనెం సురేష్ బాలాజీ బాలకృష్ణ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Post Views: 66








