+91 95819 05907

దళిత బంధు నిధులు తక్షణమే విడుదల చేయాలి :విశ్రాంత ఉపాధ్యాయులు దొడ్డి తాతారావు

నేటి గదర్ న్యూస్,చర్ల: గత ప్రభుత్వం దళితులకు విడుదల చేసిన దళిత బంధు నిధులను తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాలని విశ్రాంత ఉపాధ్యాయులుదొడ్డి తాతారావు అన్నారు. చర్ల మండల కేంద్రంలో శుక్రవారం దళిత బంధు లబ్ధిదారులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గత ప్రభుత్వం
రాష్ట్రం లోని 118 నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గానికి 1100 మంది దళితులకు దళిత బంధు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అధికారులు దళిత బంధు లబ్ధిదారుల జాబితా సైతం ప్రకటించడం జరిగిందన్నారు . ప్రభుత్వం మారడంతో వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైందని ,నేటి ప్రభుత్వం దళిత బంధు నిధులు విడుదల చేసి వారిని ఆదుకోవాలని ఆయన కోరారు.
సమాజంలో దళితులు ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడినవారు భూములు లేక ఉద్యోగాలు లేక కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు దళిత బంధు వస్తుందని తమ జీవితాలు అభివృద్ధి చెందుతాయని ఏన్నో కళలు కన్నారు చిన్న చిన్న రైతులు అప్పులు చేసి వ్యవసాయం చేసారు దానిలో కూడా నష్టపోయరు దళిత బంధు రావడం లేదని కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వెలుబు ఇచ్చారు. దళిత బంధు నిధులు విడుదల చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

మేము చావుకు భయపడే వాళ్లం కాదు.. చావుకు భయపడి లొంగిపోలేదు:మాజీ మావోయిస్టు అగ్రనేత ఆశన్న కీలక ప్రకటన

‘కొత్తదారి వెతుకులాటలో ఉన్నాం’.. మాజీ మావోయిస్టు అగ్రనేత ఆశన్న కీలక ప్రకటన దిశ, వరంగల్ బ్యూరో: ‘మేము చావుకు భయపడే వాళ్లం కాదు.. చావుకు భయపడి లొంగిపోయామని చేస్తున్న ప్రచారంలో నిజం లేదు.. ఇకనుంచి

Read More »

భూదాన భూ బాధితులకు కవిత పరామర్శ ● కూల్చి న స్థలంలోనే ఇల్లు కట్టించాలని , కలెక్టర్ రావాలని డిమాండ్

భూదాన భూ బాధితులకు కవిత పరామర్శ ఈ స్థలంలోనే ఇల్లు కట్టించాలని , కలెక్టర్ రావాలని డిమాండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట మూడు గంటల ధర్నా కవితతో పాటు విశారదన్ ను అదుపులో తీసుకున్న

Read More »

ఫుట్ బాల్ లో మల్లెమడుగు కు సిల్వర్ మెడల్

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : మున్సిపల్ కార్పొరేషన్ ( ఖమ్మం ) స్పోర్ట్స్ పార్క్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఖమ్మం జిల్లా స్థాయి ఉమెన్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో

Read More »

 Don't Miss this News !