+91 95819 05907

ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు అభినందనీయం:ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్

నేటి గదర్ న్యూస్,మణుగూరు:
గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు చదువుతోపాటు గ్రామాలలోని గిరిజన ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడంలో అత్యంత ఉత్సాహం చూపి వారిలో చైతన్య స్ఫూర్తిని నింపి వారి భవిష్యత్తు బంగారు బాటలో పయనించేలా కృషి చేయడం చాలా సంతోషకరమని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ అన్నారు.శుక్రవారం తన చాంబర్లో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, మణుగూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. శ్రీనివాస్ కలిసి జాతీయ సేవా పథకం కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ,సేవా కార్యక్రమాలకు సంబంధించి ఆహ్వాన పత్రికను పిఓకి అందజేశారు. అనంతరం పిఓ మాట్లాడుతూ జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో అశ్వాపురం మండలం గొంది గూడెం గ్రామంలో ఈనెల 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు 70 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో ఆ గ్రామంలో ఉదయం రోజుకొకటి సేవా కార్యక్రమాలు మరియు సాయంత్రం ఇంటింటికి తిరిగి ప్రజలకు వివిధ స్థితిగతులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వలన ప్రజలలో చైతన్యం వెళ్లి విరుస్తుందని అన్నారు. జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాలలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లే కాక ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు గ్రామంలోని ప్రజలు పాల్గొని విద్యార్థులు చేపట్టే కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించడం చాలా సంతోషమని, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని మీరు చేస్తున్న అవగాహన కార్యక్రమాలు ప్రజలకు తమ వంతుగా వారికి తెలియజేయాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారినిమణెమ్మ ,డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !