+91 95819 05907

సమగ్ర కుల గణనకు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం

అత్యంత పారదర్శకంగా సర్వే:సీఎం ఏనుముల రేవంత్ రెడ్డి
* అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రవాణా బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనే సద్దేశంతో జనాభా గణన- కుల గణన సర్వే నిర్వహించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రకటించారు. తొలుత రాష్ట్ర రవాణా, బీసీ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ కుల గణనకు సంబంధించిన తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి E. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఈనెల 4న మంత్రివర్గంతో చర్చించి వారందరి ఏకగ్రీవ తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుల గణన అత్యంత పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తద్వారా సబ్బండవర్గాల ప్రజలకి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో నిర్వహించిన సమగ్ర సర్వే తో తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమి లేదని ఆయన ఎద్దేవ చేశారు. దానికి భిన్నంగా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ప్రజలకు న్యాయం జరిగేలా కుల గణన చేపడుతామన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !