+91 95819 05907

Karakagudem:గ్రామీణ భారత్ బంద్ విజయవంతం.

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి
*పాల్గొన్న కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ నాయకులు.
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
కరకగూడెం మండలంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా అఖిలపక్ష, రాజకీయ ,కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం బంద్ పాటించడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. ఆటోలు రోడ్డు ఎక్కలేదు. దీనితో ప్రజలు బాధ అవస్థలు పడ్డారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, సీపీఎం పార్టీ కార్యదర్శి కొమరం కాంతారావు, సిపిఐ పార్టీ కార్యదర్శి వంగరి సతీష్ లు పాల్గో8 మాట్లాడుతూ…
కేంద్ర ప్రభుత్వం రెండవసారి అధికారoలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలను కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూoదని, ఎన్నో పోరాటాల ద్వారా హక్కుల సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు చట్టాలుగా క్రోడి కరించి, కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ. మరల మూడోసారి కూడా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారoలలోకి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారని వారు అన్నారు..
కనీస వేతన చట్టం అమలు చేయాలని, ఉపాధిని 200 రోజులకు పెంచి రోజుకు 600 వేతనం పెంచాలని, రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలు బిజెపి ప్రభుత్వం బాష్ప వాయు గోళాలు ముల్లకంచెలు వేస్తున్నారని, ప్రజా ఉద్యమాలను పోలీసు బలగాలతో అణచివేయాలని చూస్తున్నారని ఇది సరైన విధానం కాదని దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని రైతు పండించే పంటకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు, మత కలహాలకు స్వస్తిపలకాలని, అందరికీ ఆమోదయోగ్యమైన పరిపాలన అందించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో
మండల కాంగ్రెస్,సిపిఎం,సిపిఐ, టిడిపి పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువకులు, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక అంతా పచ్చి అబద్ధం: బిఆర్ఎస్ నాయుకులు నారం రాజశేఖర్

​పాత దరఖాస్తులకే దిక్కులేదు.. మళ్ళీ కొత్త నాటకాలా? కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ యువజన విభాగం ఆగ్రహం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 10: అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ

Read More »

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదు:సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమ సమాజాన్ని ప్రజాసామ్యబద్దంగా సాధించుకుందామని,ఇందుకు కలిసి

Read More »

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

 Don't Miss this News !