+91 95819 05907

ఊరి వేసుకొని MBAవిద్యార్థిని బలవన్మరణం

ఎంబీఏ విద్యార్థిని మృతి

వేధింపులే కారణమనీ కుటుంబ సభ్యులు రాస్తారోకో

సాహితి మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్

వెంకటాపురం అధికార పార్టీ బడా బాబు కొడుకుగా గుర్తింపు

నేటి గద్దర్ న్యూస్ ,నూగుర్ వెంకటాపురం:
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఆలుబాకా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి హైదరాబాదులోని ఎంబీఏ చదువుతున్న విద్యార్థిని దిల్సుఖ్నగర్ ప్రైవేట్ హాస్టల్లో సాహితీ ఉరి వేసుకొని మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం

ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన చిడం హరీష్ అనే వ్యక్తి సాహితిని మానసికంగా వేధించి ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడు అయ్యాడు చిడం హరీష్ తండ్రి అధికార పార్టీ సీనియర్ నాయకుదిగా PACS చైర్మన్ గా కొనసాగుతున్నాడనీ అధికార పార్టీ బలం తో కుటుంబ సభ్యులతో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరించారని సాహితీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు సాహితి మృతిపై ఆలుబాక ప్రధాన రహదారిపై మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు. మృతికి కారకులైన చిడెం హరీష్ మోహన్ రావు లను వెంటనే శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !