+91 95819 05907

బోనకల్ లో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

బోనకల్ లో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

    – బోనకల్ మండలంలో 69.55శాతం పోలింగ్

    నేటి గదర్ న్యూస్, మే 27, బోనకల్ / ఖమ్మం జిల్లా ప్రతినిధి :

    ఖమ్మం – నల్గొండ- వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సోమవారం బోనకల్ మండలంలో ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో బోనకల్ మండలంలో 1971 మంది ఓటర్లు ఉండగా 1371 మంది ఓటర్లు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 681మంది మహిళలు 490 మంది ఓట్లు వేశారు. మండలంలో 69.55 శాతం పోలింగ్ నమోదయింది. పట్టభద్రులు ఉదయం 9 గంటల నుండి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జంబో బ్యాలెట్ పేపర్ కావడంతో పాటు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసే నెంబర్లు ఎక్కువగా ఉండడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎక్కువ సమయం పట్టింది. రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తహశీల్దార్ అనిశెట్టి పున్నం చందర్, ఎంపిడిఓ ఎల్ రాజు, గిర్ధావర్ గుగులోతు లక్ష్మణ్ లు క్షేత్రస్తాయి సిబ్బందితో కలిసి మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈ ఉపఎన్నిక సరళిని మధిర సిఐ డి మధు, స్థానిక ఎస్సై మధుబాబుతో కలిసి పరిశీలించారు. ఎటువంటి అవాంఛ నీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !