+91 95819 05907

సత్యశోధక్ సమాజ్ స్ఫూర్తితో కులమత రహిత సమాజాన్ని నిర్మిద్దాం

నేటి గద్దర్ న్యూస్, గుండాల;సత్యశోధక్ సమాజ్ స్ఫూర్తితో కులమత రహిత సమాజాన్ని నిర్మిద్దామని పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇర్ఫ రాజేష్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే స్థాపించిన సత్య బోధకు సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కుల పీడ నాకు, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని కులమత బేధాలు లేకుండా ప్రజలంతా సమానత్వంతో జీవించే విధంగా విద్యార్థి లోకం స్ఫూర్తి నింపాలని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కులం మతం పేరుతో ద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుతుందని అన్నారు. రైతు కార్మిక కర్షక వ్యతిరేక విధానాలతో కార్మిక లోకానికి తీవ్ర అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో గూగుల్ తు భాస్కర్, సిద్ధార్థ, సందీప్, నితిన్, తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నిజాంపేటలో ఘనంగా గ్రామీణ ఉపాధి హామీ కూలీల దినోత్సవం

నిజాంపేటలో ఘనంగా గ్రామీణ ఉపాధి హామీ కూలీల దినోత్సవం రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు పనివద్ద ప్రమాద భీమాను రెండు లక్షల నుండి 10 లక్షలకు

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన సంఘ సేవకుడు పుట్టి సందీప్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టడానికి చెందిన కోనాపురం పోచవ్వ అనే వృద్ధురాలు ఇటీవల మల్లెచెరువులో దూకి మృతి చెందింది.ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకుడు

Read More »

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో మందులు అందించే గది,రక్త

Read More »

తల్లి కొడుకు అదృశ్యం మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో నుండి ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు ఫిర్యాదు అందింది.అనుముల బాగవ్వ భర్త నారాయణ వయస్సు (65)

Read More »

స్నానాల లక్ష్మీపురం లో సోదరుడు డాక్టర్ మల్లు వెంకటేశ్వర్లు ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు.

నేటి గదర్ న్యూస్ : వైరా ప్రతినిధి డాక్టర్ మల్లు వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు. వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని వ్యవసాయ

Read More »

అన్నప్రాసన వేడుకలకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన వైరా ఎమ్మెల్యే తనయుడు మాలోత్ విగ్నేష్

నేటి గదర్ న్యూస్ : వైరా నియోజకవర్గ ప్రతినిధి జూలూరుపాడు మండలం (బేతాళపాడు) గ్రామంలో పాలెపు సర్వేశ్వరరావు- శ్రావణి కుమార్తె భవ్య అన్నప్రాసన వేడుకలకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్

Read More »

 Don't Miss this News !