+91 95819 05907

లక్షలు కట్టాం.. మోసపోయాం.. చావే దిక్కు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:

దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య..

సింగరేణి సంస్థలో ఉద్యోగం పేరుతో 16 లక్షల రూపాయలు కట్టి తాము మోసపోయామని తెలిసి పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య…

జూలూరుపాడు మండలం సాయిరాం తండా గ్రామానికి చెందిన హలావత్ రత్నకుమార్, పార్వతీ దంపతులు సింగరేణి ఉద్యోగం పేరుతో 16 లక్షల రూపాయలు ఓ వ్యక్తికి కట్టి తాము మోసపోయామని తెలిసి మనస్థాపంతో కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసారంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపణ..

పరిస్థితి విషమించడంతో ప్రత్యేక చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలింపు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దంపతుల మృతి..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తీరుపట్ల ఆ పార్టీ కాంగ్రెస్ అసమ్మతి వాదుల సమావేశం!ఎక్కడంటే…

బ్రేకింగ్ న్యూస్ తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్‌లో వర్గపోరు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుకు వ్యతిరేకంగా, మోత్కూరులో కాంగ్రెస్ అసమ్మతి వాదుల సమావేశం సమావేశానికి నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల నుంచి హాజరైన నాయకులు, ఎస్సీ కార్పొరేషన్

Read More »

నల్లెల రాజన్న ప్రథమ వర్ధంతి హాజరైన నివాళులు అర్పించిన వరంగల్ పౌర స్పందన వేదిక కన్వీనర్ నూర సంపత్ పటేల్

*వరంగల్ జిల్లా* *03ఫిబ్రవరి 2025* నల్లెల రాజన్నకు నివాళులు అర్పించిన వరంగల్ పౌర స్పందన వేదిక కన్వీనర్ నూర సంపత్ పటేల్, ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి వన ప్రేమికుడైన మన నుండి దూరమై

Read More »

నిజాంపేటలో ఘనంగా గ్రామీణ ఉపాధి హామీ కూలీల దినోత్సవం

నిజాంపేటలో ఘనంగా గ్రామీణ ఉపాధి హామీ కూలీల దినోత్సవం రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు పనివద్ద ప్రమాద భీమాను రెండు లక్షల నుండి 10 లక్షలకు

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన సంఘ సేవకుడు పుట్టి సందీప్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టడానికి చెందిన కోనాపురం పోచవ్వ అనే వృద్ధురాలు ఇటీవల మల్లెచెరువులో దూకి మృతి చెందింది.ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకుడు

Read More »

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో మందులు అందించే గది,రక్త

Read More »

తల్లి కొడుకు అదృశ్యం మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో నుండి ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు ఫిర్యాదు అందింది.అనుముల బాగవ్వ భర్త నారాయణ వయస్సు (65)

Read More »

 Don't Miss this News !