+91 95819 05907

పే బ్యాక్ టు సొసైటీ : క్యాలండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి , కే ఆర్ నాగరాజ్ లు.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
ఖమ్మం : ఉన్నత చదువులు చదువు ఆర్థిక స్తోమత లేని పేద విద్యార్థులకు గత 10 సం ఆసరా గా నిలుస్తూ ఆర్థిక సహాయం చేస్తున్న పే బ్యాక్ టు సొసైటీ – ప్రమోటింగ్ ఎడ్యుకేషన్ 5 వ సం. ర క్యాలండర్ ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి , తెలంగాణా ఎంప్లాయిస్ అసోసియేషన్ అఫ్ మాల రాష్ట్ర ఫౌండర్ అధ్యక్షులు , రిటైర్డ్ ఐ పి ఎస్ , వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజ్ లు ఆవిష్కరించారు . ఈ కార్యక్రమ్మాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యేలు వివేక్ , నాగరాజ్ లు మాట్లాడుతూ భారతరత్న డా బి ఆర్ అంబేద్కర్ రిజర్వేషన్స్ పలాలు అనుభవించిన వారు వచ్చిన సమాజానికి సహాయ సహకారాలు అందిస్తూ వాటిలో ముఖ్యంగా మన సమాజములోని పేదల విద్యకు ఆసరాగా నిలవాలని కోరినారు . ఈ యొక్క కార్యక్రమంలో పే బ్యాక్ టు సొసైటీ వ్యవస్థాపకులు జంగం లక్ష్మణరావు , సొసైటీ బాద్యులు డా ఎమ్ ఫ్ గోపినాథ్ , జాతీయ మాలల అధ్యక్షులు జి. చెన్నయ్య , పల్లా రాజశేఖర్ , జమ్మి జైపాల్ , చీహేచ్ కనకయ్య , డి ప్రతాప్ , బి ప్రవీణ్ , ఐ ఎమ్ జె ఏ జర్నలిస్తుల బాద్యులు నుండి పప్పుల వేణు , బాబురావు , యు రమేష్ , జి సాయిబాబు , కే దిలీప్ , ఎర్రా రమేష్ , వి మోహన్ , యు జగన్ , ఐ ఎమ్ ఎల్ ఏ లాయర్ల సంగం బాద్యులు మర్రి ప్రకాష్ , వరద నరసింహారావు , పూర్వ పబ్లిక్ ప్రొసీక్యూయెటర్ తలమల హస్సేన్ , లింగాల రవికుమార్ , ప్రభాకర్ , జి కృష్ణ , నర్సింహారావు , రమేష్ , ఎమ్ ప్రకాష్ , భాస్కర్ తదితరులు పాల్గొన్నారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాల తుది వివరాలు విడుదల :ఎంపీడీవో సునీల్ కుమార్

పినపాక, నేటి గదర్ న్యూస్ : పినపాక మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాల తుది జాబితా విడుదల చేశామని పినపాక ఎంపీడీవో సునీల్ కుమార్ తెలియజేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆ జాబితా

Read More »

జంతువుల సంరక్షణకు అండర్ పాసులు నిర్మించాలి రేంజ్ అధికారి విద్యాసాగర్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అటవీ రేంజ్ అధికారి కార్యాలయంలో సోమవారం నాడు స్థానిక విలేకర్లతో రామాయంపేట అటవీ రేంజ్ అధికారి విద్యాసాగర్ మాట్లాడుతూ

Read More »

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసిన మైనంపల్లి హనుమంతరావు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని శ్రీ పద్మావతి గోదాదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పుష్కర బ్రహోత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి.ఈ సందర్బంగా శ్రీ వెంకటేశ్వర

Read More »

లక్ష డప్పులు-వెయ్యి గొంతుల కార్యక్రమం గోడపత్రిక ఆవిష్కరణ

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగే లక్ష డప్పులు-వెయ్యిగొంతులు అనే కార్యక్రమానికి సంబంధించి సోమవారం మెదక్

Read More »

శిశుమందిర్ పాఠశాలలో 56 మంది పిల్లలకు అక్షరాభ్యస కార్యక్రమం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో శ్రీ అశోక్ సింఘాల్ శిశుమందిర్ లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా శిశుమందిర్ లో పిల్లలకు సామూహిక

Read More »

ప్రజా సమస్యల కోసం ప్రజావాణి కార్యక్రమం తహసీల్దార్ రజనీకుమారి

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం

Read More »

 Don't Miss this News !